Coronavirus | దేశంలో కరోనా (Coronavirus) మహమ్మారి చాపకింద నీరులా పాకుతోంది. రోజూ వారీ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా 800కు చేరువలో కొత్త కేసులు నమోదయ్యాయి.
Coronavirus | మూడేళ్ల కిందట ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇటీవలే కొవిడ్ సబ్ వేరియంట్ ( Covid sub variant) జేఎన్.1 (JN.1) గుర్తించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్ దేశ�
COVID Guidelines | దేశంలో కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక (Karnataka) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Coronavirus | తెలంగాణలో సైతం కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా కారణంగా ఇద్దరు రోగులు మృతి చెందారు. ఇద్దరు రోగులు కూడా తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు ఆస్పత్ర
Coronavirus | దేశంలో కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి కొనసాగుతోంది. రోజూ వందల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. అయితే, గత రెండు, మూడు రోజులతో పోలిస్తే నేడు కేసుల సంఖ్య కాస్త తగ్గింది.
coronavirus | రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్లో 9, కరీంనగర్లో ఒక్క కేసు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర, వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసిం
coronavirus | చాలారోజులుగా సైలెంట్గా ఉన్న కరోనావైరస్ ఇప్పుడు మళ్లీ బుసలుకొడుతోంది. దేశంలో మరోసారి కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 4 వేలకు చేరుకున్నాయి. గడిచిన
Coronavirus | మూడేళ్ల కిందట ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇటీవలే కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1 (JN.1) గుర్తించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్ చాపకింద నీ�
Covid | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కరోనా బారిన పడ్డారు. దీంతో ఐదుగురిని ఇంట్లోనే అధికారులు ఐసోలేషన్లో ఉంచారు. కరోనా బారిన పడ్డ ఐదుగురి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆ
Coronavirus | భారత్లో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేల మార్క్ను దాటింది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల మేరకు.. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవ�
Coronavirus | భారత్లో కరోనా వైరస్ (Coronavirus) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో కొత్తగా 756 కేసులు బయటపడ్డాయి.