coronavirus | కరోనావైరస్ మళ్లీ బుసలు కొడుతోంది. ఒకవైపు కొవిడ్ కేసులు పెరుగుతుంటే.. మరోవైపు కొత్త వేరియంట్ బయటపడి మరింత కలవరపెడుతోంది. కేరళలో జేఎన్.1 కేసులు బయటపడటంతో ఈ వేరియంట్ ఎంత ప్రమాదకరమైనదో.. ఇది ఎంతటి వి
Corornavirus | చాలారోజుల తర్వాత కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొవిడ్ కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా కేరళలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ వారం రోజుల్లోనే అక్కడ కొవిడ్-19 కేసులు 277 శాతం పెరగ
Coronavirus | దేశంలో మళ్లీ కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కొత్తగా 142 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1,970కి చేరింది. కర్ణాటకలో ఒకరు మృతి చెం
COVID Variant Eris | బ్రిటన్ను భయపెట్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడు భారత్లో కూడా విజృంభిస్తోంది. యూకేలో విస్తృతంగా వ్యాపిస్తున్న ఎరిస్ (EG.5.1) అని పిలిచే ఈ వేరియంట్ కేసులు మహారాష్ట్రలో కూడా గణనీయంగా పెరుగుత
Corna Virus: కరోనా వైరస్ను ఓ జీవాయుధంగా చైనా ప్రయోగించినట్లు వుహాన్ పరిశోధకుడు చావో షావో తెలిపాడు. షాకింగ్ విషయాలను అతను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. నాలుగు రకాల వైరస్లతో మనుషులపై వ్యాప్తిన�
Covid Origins: కోవిడ్ ఎక్కడ పుట్టిందో ఇంకా క్లారిటీ రాలేదు. చైనాలోని వుహాన్ ల్యాబ్లో ఆ వైరస్కు చెందిన ఆధారాలు దొరకలేదని అమెరికా ఇంటెలిజెన్స్ తాజాగా ఓ నివేదికను రిలీజ్ చేసింది. దీంతో వైరస్ పుట్టుక ఇంకా �
COVID | కరోనా పోయింది.. ఇప్పుడు అంతా మామూలే.. అని ప్రపంచం ఊపిరిపీల్చుకుంటున్నవేళ చైనాలో కొవిడ్-19 మళ్లీ విజృంభిస్తున్నది. చైనాలో కొవిడ్ కొత్త వేవ్ మొదలైందని బయోటెక్ సదస్సులో పాల్గొన్న శ్వాసకోశ వ్యాధుల నిప�
దేశంలో కొత్తగా 5874 కరోనా (Covid-19) కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 50 వేల దిగువకు పడిపోయాయి. ఇప్పటివరకు 4,43,64,841 మంది మహమ్మారి నుంచి కోలుకోగా, 49,015 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
దేశంలో కరోనా (Covid-19) ఉధృతి కొనసాగుతున్నది. కొత్తగా మరో 11,692 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,48,69,684కు చేరాయి. ఇందులో 4,42,72,256 మంది కోలుకున్నారు.
దేశంలో కొత్తగా 10,542 కరోనా (Covid-19) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4.48 కోట్లు (4,48,45,401)కు చేరింది. ఇందులో 4,42,50,649 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు.
Booster Dose | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రేపట్నుంచి మళ్లీ కొవిడ్ బూస్టర్ డోస్ పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా, దేశంలోని కొన్ని రాష్ట్రాల్�
దేశంలో కరోనా కేసులు (Corona cases) రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో యాక్టివ్ కేసులు కూడా అధికమవుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 10,093 మంది వైరస్ (Covid-19) బారిన పడగా, 23 మంది మృతిచెందారు.
గతకొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు (Corona cases) మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. దీంతో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా నిబంధనలు (Covid Curbs) పాటించాలని పలు రాష్ట్రాలు తమ ప్రజలకు సూచిస్తున్నాయ�