న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,797 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 3,884 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 29,252 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 1.05 శాతంగా ఉంది. కరోనా మృతుల సంఖ్య 5,28,778కి చేరింది.
#COVID19 | India reports 2,797 fresh cases and 3,884 recoveries in the last 24 hours.
Active cases 29,251
Daily positivity rate 1.05% pic.twitter.com/7DU8QpnK5P— ANI (@ANI) October 8, 2022