కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు మందులే లేవనుకున్న సమయంలో మలేరియా నయానికి వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్సీక్యూ) గోలీలు బాగా పని చేస్తున్నాయని, ఆ మందు సంజీవని అంటూ అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్ర�
Covid-19 | కరోనా వైరస్కు పుట్టినిల్లయిన చైనాలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. అక్కడ కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. ప్రతిరోజూ లక్షల్లో జనం కరోనా బారినపడుతున్నారు. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.
China | చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజూ లక్షల సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనప్పటికీ.. దేశంలో వేల సంఖ్యలో జనాలు మృత్యువాత
Coronavirus | దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,797 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 3,884 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస�
ఏడాది తర్వాత ఇద్దరు మృతి బీజింగ్/న్యూఢిల్లీ: దాదాపు ఏడాది తర్వాత చైనాలో మళ్లీ కరోనా మరణాలు సంభవించాయి. జిలిన్ ప్రావిన్స్లో శనివారం కొవిడ్తో ఇద్దరు మరణించినట్టు అక్కడి వైద్యాధికారులు ప్రకటించారు. గ�
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సమస్య ఇంకా పూర్తిగా సమసిపోలేదు. కొన్ని రోజుల క్రితం వరకూ దక్షిణ కొరియాలో కరోనా విజృంభించింది.. మళ్లీ యూరప్లో కరోనా కేసులు పెరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రముఖ మ్యా�
Covid in Kerala: కేరళలో కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా తగ్గలేదు. రోజువారీ కొత్త కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా కొత్తగా 38,684 మంది
Corona cases | దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. వరుసగా రెండో రోజూ రెండు లక్షలోపే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం లక్షా 67 వేల కేసులు రికార్డవగా, తాజాగా మరో లక్షా 60 వేల మంది కరోనా
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ రెట్టింపవుతుంది. గడిచిన 24 గంటల్లో 10వేల 7 కేసులు నమోదు కావడం కరోనా తీవ్రతను తెలయజేస్తుంది . నిన్నటి కంటే ఈరోజు 4వేల కేసులు ఎక్కువ కావడం ఆందోళనకర పరిస్థి
Covid deaths | రష్యాలో కరోనా విలయతాండవం చేస్తున్నది. దేశవ్యాప్తంగా గత నెలలో 71 వేలకుపైగా మంది కరోనాకు బలయ్యారు. వైరస్ వల్ల నవంబర్ నెలలో రికార్డు స్థాయిలో 71,187 మంది
Omicron | ఒమిక్రాన్ వేరియంట్ మరో దేశంలో ఒకరిని బలిగొన్నది. ఇప్పటికే పలు దేశాలకు పాకిన ఈ కొత్త కరోనా వేరియంట్.. ఇప్పటికే యూకే, యూఎస్, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో కొందరి
Corona Dead bodies | ప్రపంచం మొత్తాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారికి బలైన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు ఏడాది తర్వాత బయటపడ్డాయి. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది.