కరోనా మృతులపై డబ్ల్యూహెచ్వో వెల్లడి ఐరాస, మే 21: ప్రపంచవ్యాప్తంగా గతేడాది కరోనాతో 30 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అంచనా వేసింది. అధికారిక గణాంకాల కంటే ఇది
ఒకే ఇంట్లో రోజుల వ్యవధిలోనే ఇద్దరుముగ్గురు కరోనాకు బలి కన్నబిడ్డలకే కన్నవారితో కొరివి పెట్టిస్తున్న మహమ్మారి నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 13: ఏడ్చిఏడ్చి కన్నీళ్లింకిపోతున్నాయి. ఒకరి పెద్ద ఖర్మ ముగియక�
ముంబై: మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 51 లక్షలు దాటింది. అయితే కొత్త కేసులు, మరణాల నమోదు ఆదివారం కాస్త తగ్గింది. గత కొన్ని రోజులుగా నిత్యం 50 వేలకుపైగా కరోనా కేసులు, 800కుపైగా మరణాలు రికార�
మరణాలు| దేశంలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తున్నది. గత 15 రోజులుగా ప్రతిరోజూ మూడు వేలకుపైగా మరణాలు సంభవిస్తుండగా, తాజాగా ఆ సంఖ్య నాలుగు వేలు దాటింది. దీంతో అమెరికా, బ్రెజిల్ తర్వాత ఒక్�
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతున్నది. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 62,194 కరోనా కేసులు, 853 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49,42,736కు, మొత్తం మరణా�
‘ఆర్టీపీఎస్’లో కరోనా కలకలం | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో కరోనా తీవ్ర కలకలం రేపుతున్నది. థర్మల్ ప్రాజెక్టు విధులు నిర్వహిస్తున్న చాలామంది ఉద్యోగులు ఇప్�
ముంబై: మహారాష్ట్రలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 48,621 కరోనా కేసులు, 567 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 47,71,022కు, మొత�