బెంగళూరు: దేశంలో మరో కరోనా కేంద్రంగా కర్ణాటక మారుతున్నది. ఆ రాష్ట్రంలో మహమ్మారి వ్యాప్తి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా రికార్డు స్�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. మంగళవారం నుంచి బుధవారం వరకు కొత్తగా 63,309 కరోనా కేసులు, 985 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 44,73,394కు, మొ�
కరోనా మరణాలు | కొన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నప్పటికీ, మరణాల సంఖ్య మాత్రం మంగళవారం నమోదు కాలేదు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: భారతదేశంలో కరోనా మరణాలు 2 లక్షలకు చేరువలో ఉన్నాయి. సోమవారం నుంచి మంగళవారం ఉదయానికి 24 గంటల్లో 2,771 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,97,894కు పెరిగింది. కొత్తగా 3,23,144 కేసులు నమోదయ్యాయి. అంతక�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: భారతదేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతికి యూకే రకం వైరస్లాగే డబుల్ మ్యుటెంట్ కూడా ఓ కారణమని, అయితే ఇంతకుముందున్న వైరస్తో పోల్చితే డబుల్ మ్యుటెంట్ ప్రాణాంతకమైనదని చెప్పడానికి సరి
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 48,700 కరోనా కేసులు, 524 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 43,43,727కు, మొత్
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు, మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 66,191 కరోనా కేసులు, 832 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 42,95,027క�
రాష్ట్రంలో 7 వేలు దాటిన రోజువారీ కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,464 మందికి పాజిటివ్ హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా మరణాలు పెరుగుతున్నాయి. శుక్రవారం �
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతున్నది. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 67,160 కరోనా కేసులు, 676 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 42,28,836కు, మొత్తం మర�
ఆక్సిజన్ అందక ఢిల్లీలో సర్ గంగారాం దవాఖానలో 25 మంది మృతి మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఐదుగురు.. ఆక్సిజన్ కావాలని ముందే చెప్పిన గంగారాం వైద్యులు సరఫరాలో ఆలస్యం.. 60 మంది పరిస్థితి విషమం మృతికి కారణం ఆక్స
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఆందోళన రేపుతున్నది. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 66,836 కరోనా కేసులు, 773 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 41,61,676కు, మొత్తం మ
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఆందోళన రేపుతున్నది. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 67,013 కరోనా కేసులు, 568 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 40,94,840కు, మొత్తం మర
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతున్నది. మంగళవారం నుంచి బుధవారం వరకు కొత్తగా 67,468 కరోనా కేసులు, 568 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 40,27,827కు, మొత్తం మర�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 58,924 కరోనా కేసులు, 351 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 38,98,262కు, మరణ�