Ashok Gehlot | రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) అనారోగ్యం బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కొవిడ్ పాజిటివ్ (Covid Positive) అని తేలింది. దాంతోపాటు స్వైన్ ఫ్లూ (swine flu) కూడా నిర్ధారణ అయ్యింది.
Covid Cases | ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ కేసులు (Covid Cases) పెరుగుతున్నాయి. కొత్తగా విజృంభిస్తున్న వేరియంట్ కొవిడ్ కేసులతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందుస్తు చర్యలు తీసుకుంది.
కొవిడ్ కొత్త వేరియంట్ వరంగల్వాసులను భయభ్రాయంతులకు గురిచేస్తున్నది. అనారోగ్యంతో బాధపడుతూ ఎంజీఎం వైద్యశాలకు వచ్చిన ఐదుగురు చిన్నారులను పరీక్షించగా వారికి పాజిటివ్ అని తేలడంతో వైద్యాధికారులు అప్ర�
COVID | హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో మరో కరోనా కేసు నమోదైంది. ఆరు నెలల చిన్నారికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో నీలోఫర్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య మూడుకు పెరిగింది. అయితే, పిల్లల ఆరోగ్యం నిలకడగానే ఉ
President Joe Biden: జిల్ బైడెన్కు కోవిడ్ సోకింది. కోవిడ్ పరీక్షలో ఆమె పాజిటివ్గా తేలారు. అధ్యక్షుడు బైడెన్కు మాత్రం పరీక్షలో నెగటివ్ వచ్చినట్లు శ్వేతసౌధం వెల్లడించింది.
Kalraj Mishra | రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఒంట్లో కొంచెం నలతగా ఉండటంతో ఇవాళ ఆయన కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. దాంతో ఆయనకు కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఈ విషయాన్న
COVID-19 cases | రళలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య రెట్టింపవుతున్నది. మంగళవారం కూడా కొత్తగా 172 మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కలవరం మొదలైంది. కరోనాకు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనా సహా పలు దేశాలు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్-7 కారణంగా వణికిపోతున్నాయి. ఈ కొత్త వేరియంట్ భారత్లోనూ వెలుగుచూసి�
Pakistan PM Shehbaz :పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు కోవిడ్ సోకింది. కోవిడ్-19 పరీక్షలో ఆయన పాజిటివ్గా తేలారు. సమాచారశాఖ మంత్రి మరియుం ఔరంగజేబు ఈ విషయాన్ని ఓ ట్వీట్లో తెలిపారు. ఇటీవల అయిదు రోజుల పా�
Coronavirus | దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,797 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 3,884 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస�