Amitabh Bachchan | బాలీవుడ్ సీనియర్ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) మరోసారి కరోనా బారినపడ్డారు. దీంతో ఆయన దవాఖానలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.
ఇది మూడోసారి.. కొద్ది రోజుల పాటు హోం ఐసొలేషన్లోనే.. సన్నిహితంగా ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని సూచన బీర్కూర్, ఆగస్టు 16 : రాష్ట్ర శాసన సభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అ�
హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. డీజీపీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన నేపథ్యంలో గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆయన హాజరు కాలేదు. ఈ నేప
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకులు జైరాం రమేశ్ వెల్లడించారు. సోనియా కరోనా పాజిటివ్ నిర్ధారించబడ్డారని జైరా�
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు సీఎం అధికారికంగా ప్రకటన చేశారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న తాను కొవిడ్ టెస్టులు చేయించుకోగా, కరోనా పాజిట�
అగర్తల: త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహాకు కరోనా సోకింది. కరోనా పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఆయన బుధవారం వెల్లడించారు. అయితే తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి లక్షణాలు లేవని తెలి
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇవాళ హాస్పిటల్లో చేరారు. చెన్నైలోని అళ్వార్పేట్లో ఉన్న కావేరి ఆస్పత్రిలో ఆయన చేరారు. జూలై 12వ తేదీన ఆయన కోవిడ్ పరీక్షలో పాజిటివ్ తేలిన విషయం తెలిసిందే. కోవి
ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేకు కరోనా వైరస్ సంక్రమించింది. మరో వైపు ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. శివసేనకు చెందిన మంత్రి ఏక్నాథ్ షిండే సుమారు 40 మంది ఎమ్మెల్యే�
IIT-Madras | తమిళనాడులోని మద్రాస్ ఐఐటీలో (IIT-Madras) కరోనా కలకలం సృష్టిస్తున్నది. క్యాంపస్లో ఇప్పటికే 12 మందికి కరోనా నిర్ధారణ అయింది. తాజాగా మరో 18 మంది విద్యార్థులు వైరస్ బారినపడ్డారు.
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. శనివారం ఉదయం 14 మంది పిల్లలు కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. ఇందులో 12 మందిని కళావతి సరన్ ఆస్పత్రిల
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. నాలుగు స్కూళ్లలో 23 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఇది వెలుగుచూసింది.