Covid Parties | డాక్టర్ల సూచనలతో ట్రీట్మెంట్ తీసుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనా బారి నుంచి తప్పించుకోగలం. కానీ.. ఒక చోట మాత్రం కరోనా
చెన్నై: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు ఎంపికైన టీమ్ఇండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కరోనా వైరస్ బారినపడ్డాడు. సఫారీ వేదికగా ఈనెల 19 నుంచి జరుగాల్సిన వన్డే సిరీస్లో సుందర్ ఆడే అవకాశం లేనట్టు క
కేంద్ర మంత్రులు రాజ్నాథ్, అజయ్ భట్లకు కూడాన్యూఢిల్లీ, జనవరి 10: ప్రజల ఆరోగ్యాన్ని, కరోనా మార్గదర్శకాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా పలుచోట్ల ర్యాలీలు, బహిరంగ సభలు, ప్రదర్శనలు నిర్వహించిన బీజేపీ నేతలు
చండీగఢ్: పంజాబ్లోని అమృత్సర్కు ఇటీవల ఇటలీ నుంచి రెండు విమానాల్లో వచ్చిన వందలాది మంది ప్రయాణికులకు కరోనా సోకినట్లుగా తేలింది. ఇటలీలోని మిలాన్ నుంచి 179 మంది ప్రయాణికులతో గురువారం అమృత్సర్ ఎయిర్పో
న్యూఢిల్లీ: పార్లమెంట్లో కరోనా కలకలం రేగింది. 400 మందికిపైగా సిబ్బందికి కరోనా సోకింది. ఈ నెల 4 నుంచి 8 వరకు మొత్తం 1,409 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 402 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింద�
Satyaraj | తమిళ నటుడు, బాహుబలి సిరీస్లో కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్కు కరోనా సోకింది. ఆయనకు గత కొన్ని రోజుల కిందటనే కరోనా సోకగా.. ఇంట్లోనే ఐసోలేట్ అయ్యాడు. అయితే.. గత రాత్రి ఆయన ఆరోగ్య పరిస్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ క్రమంగా పెరుగుతోంది. ఇవాళ 1,41,986 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య 21 శాతం అధికం. ఇక పాజిటివిటీ రేటు 9.28 శాతంగా ఉన్నట్లు కేంద
Manchu Manoj | కథానాయకుడు మంచు మనోజ్ కరోనా బారిన పడ్డారు. కొవిడ్ పరీక్షలో తనకు పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు బుధవారం ట్విట్టర్ ద్వారా ఆయన వెల్లడించారు. తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని
సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఓ ల్యాబ్ ఇచ్చిన తప్పుడు రిపోర్ట్.. కరోనా కేసుల పెరుగుదలకు కారణమైంది. సిడ్నీకి చెందిన ల్యాబ్ ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ వల్ల వందలాది మంది పరిస్థితి అయోమయంగా మారింది. నిజా
Chevella MP | కరోనా ఇంకా పూర్తిగా పోలేదు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరుగిపోతున్నాయి. తాజాగా చేవెళ్ల లోక్ సభ సభ్యుడు జి రంజిత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు.