డోంగ్హే(దక్షిణకొరియా): ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీలో కరోనా కలకలం రేపింది. భారత హాకీ ప్లేయర్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో దక్షిణకొరియాతో బుధవారం జరుగాల్సిన మ్యాచ్ రద్దయ్యింది. భారత్- కొర
బన్సీలాల్పేట్, : రెండోసారి కరోనా వైరస్ బారిన పడి, ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయని స్థితిలో వచ్చిన బాదితుడికి గాంధీ దవాఖానా వైద్యులు మెరుగైన వైద్య చికిత్స అందజేయడంతో శనివారం అతడు పూర్తి ఆరోగ్యంతో డిశ్చ�
ఆరోగ్యం నిలకడగా ఉందన్న ఏఐజీ వైద్యులు హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇటీవల ఆయన ఢిల్లీ, ఇతర ప్రాంతాలకు వెళ్లివచ్చార�
విద్యార్థులకు కరోనా | హిమాచల్ప్రదేశ్లోని మండీ జిల్లాలో ఒకే స్కూల్కు చెందిన 79 మంది విద్యార్థులకు కరోనా సోకింది. మండీ జిల్లాలోని ధరంపూర్ పట్టణంలోని రెసిడెన్షియల్ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు
న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో 25,404 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారి నుంచి సుమారు 37 వేల మంది కోలుకున్నారు. ఇక గత 24 గంటల్లో వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 339గా ఉన్నట్లు కేంద
నిమ్స్లో ఉచిత చికిత్స | రాష్ట్రంలో కొవిడ్ సోకిన వైద్యులకు నిమ్స్లో చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిమ్స్ డైరెక్టర్ కార్యాలయం నుంచి సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీ అయ్యాయి.
కోల్కతా : పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య ఇవాళ ఉదయం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కొన్ని రోజుల క్రితం కోవిడ్ పాజిటివ్ తేలిన ఆయనకు ఇవాళ ఆక్సిజన్ లెవల్స్ 90 శాతం కన్నా తక్కువ నమోద