న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,088 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 26 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మహమ్మారి నుంచి మరో 1081 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 10,870 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 0.25 శాతంగా ఉంది. 186.07 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.
COVID-19 | India reports 1,088 fresh cases, 1081 recoveries, and 26 deaths in the last 24 hours.
Daily positivity rate (0.25%) pic.twitter.com/CIw6vbcPka
— ANI (@ANI) April 13, 2022