న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి క్రమక్రమంగా తగ్గుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 16,051 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 206 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దే
Queen Elizabeth II | బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ కరోనా బారిన పడ్డారు. ఆమె కరోనా స్వల్ప లక్షణాలతో కొవిడ్ పాజిటివ్గా నిర్ధారింపబడినట్లు బంకింగ్హోం ప్యాలెస్ ఆదివారం ప్రకటించింది. 95 ఏండ్ల క్వీన్ ఎలిజబె�
Corona | దేశంలో కొత్తగా 30,757 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,27,54,315కు చేరాయి. ఇందులో 4,19,10,984 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. కరోనా పరిస్థితులపై శ్రీనివాస్ రావు ఇవాళ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జనవ
లోక్సభ వేదికగా మోదీ విమర్శలు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: కరోనా వ్యాప్తికి విపక్షాలే కారణం అని ప్రధాని మోదీ లోక్సభ వేదికగా ఆరోపణలు చేశారు. మొదటి వేవ్ సమయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని హద్దులను దాటి పెద్ద పాపం �
Coronavirus | ప్రపంచంలో లక్షలాది సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కానీ తీవ్రమైన లక్షణాలతో ఆస్పత్రుల పాలవుతున్న వారు, అందునా ఐసీయూలో చికిత్స పొందాల్సిన పరిస్థితి మాత్రం చాలా తక్కువ మందికే కలుగుతోంది.
Corona cases | దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత నెలలో గరిష్ఠానికి చేరిన రోజువారీ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గురువారం 1.72 కేసులు నమోదవగా, తాజాగా అవి 1.49 లక్షలకు తగ్గాయి
461 మంది చిన్నారులకు వెట్టి నుంచి విముక్తి బాలబాలికలను కాపాడిన ‘ఆపరేషన్ స్మైల్-8’ సిటీబ్యూరో, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ): ఆపరేషన్ స్మైల్-8 ద్వారా నెలరోజుల్లో 461 మంది బాలబాలికలను కాపాడారు. ఇందులో 214 మంది 18 రా�
Covid Deaths | దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 1,67,059 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,192 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.