న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టింది. గత నాలుగైదు రోజుల నుంచి 4 వేలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 3,116 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 38,069 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కొవిడ్ డోసుల పంపిణీ 180 కోట్లు దాటింది.
COVID19 | India reports 3,116 new cases in the last 24 hours; Active caseload stands at 38,069 pic.twitter.com/FVJS0C1yyv
— ANI (@ANI) March 13, 2022