పల్లెల్లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం చండ్రుగొండ మండలం మహ్మద్నగర్ గ్రామంలో చేపట్టిన రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారిం�
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్లపై దాడులకు తెగబడుతున్న కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్ విషయాన్ని పట్టించుకోని పోలీసులు.. సీఎం బంధుగణానికి మాత్రం 24 గంటల భద్రత కల్పించడంలో తలమునకలయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ర
సిద్దిపేట జిల్లా కోహెడ మం డలంలో రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం సుడిగాలి పర్యటన చేశారు. శనిగరం ప్రాజెక్టును పరిశీలించి పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులతో మా ట్లాడారు. గుట్ట
కాంగ్రెస్లోకి రావడంలేదనే కారణంతో ఓ బీఆర్ఎస్ కార్యకర్త ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. బాధితుడు చీటిక వినయ్ కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా దానవాయిగూడెంనకు చెందిన బీఆర్ఎస
మున్నేరు వరద ముంపునకు గురైన నిరాశ్రయులను పరామర్శించి భరోసా కల్పించేందుకు ఖమ్మం జిల్లాలో మంగళవారం పర్యటించిన బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులపై కాంగ్రెస్ పార్టీ గూండాలు కొందరు దాడులకు దిగారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి రెవెన్యూశాఖ నోటీసులు జారీచేసేందుకు వెళ్లిన సమయంలో కవరేజీకి వెళ్లిన ఓ మహిళా జర్నలిస్టుపై ఆయన అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో మొదటి ప్రాధాన్యత కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తామని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. సూర్యాపేట జిల్లా అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవికాల్వలో ఆదివారం పలు కుటుంబాలను ఆయన �
బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం ఇప్ప ట్లో జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. గతేడాది నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగగా, జనవరి 3న ఫలితాలు విడుదలయ్యాయి.
Kangana Ranaut | హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ లాహౌల్ & స్పితి జిల్లాలోని కాజాకు వెళ్లిన కంగనా వాహనాన్ని అక్క�
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో మూకుమ్మడిగా దాడి చేసి భయానక వాతావరణాన్ని సృష్టించారు. పట్టణంలోని 89వ పోలింగ్ కేంద్రం వద్ద సోమవారం జరిగిన చ
అధికారం కోసం అసెంబ్లీ ఎన్నికల్లో అలవి కాని హామీలిచ్చి, గెలిచిన తర్వాత వాటి అమలును మరచిన కాంగ్రెస్ (Congress) పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. రైతులు, సాధారణ ప్రజలే కాకుండా సొంత పార్టీ కార్యకర్తలు క�