అధికారంలోకి వస్తే పేదలకు ఇందిరమ్మ ఇం డ్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడేమో 60గజాలలోపే నిర్మాణం చేసుకోవాలని కొర్రీ లు పెట్టడం దారుణమని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్
నిరుపేదలైన అర్హులను అణగదొక్కి కాంగ్రెసోళ్లకే ఇండ్లను మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా దాదాపు ఆరుసార్లు సర్వేలు చేసీ చేసీ చివరకు తమ సొంత పార్టీ వారినే లబ్ధిదారులుగా నిర్ణయ
భీమ్గల్లో బుధవారం నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చెక్కుతో పాటు ఇస్తామన్న తులం బంగారం ఏమైందని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ శ్రేణులు రెచ్చిపోయారు. పోలీసులు వ�
అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణకు ఆ పార్టీ కార్యకర్తల నుండి నిరసన సెగ తగిలింది. మహ్మద్నగర్ గ్రామానికి చెందిన రాజోలు అనే కాంగ్రెస్ కార్యకర్తను గత నెలలో అధికార పార్టీకి చెందిన మరో వర్గం కార్యకర్తలు దాడ�
Protest | బీహార్ (Bihar) లో ఎన్డీఏ సర్కారు (NDA govt) కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ (Congress party) తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ (NSUI), ‘పలాయన్ రోకో, నౌకరీ దో’ (Palayan Roko, Naukri Do) పాదయాత్ర నిర�
ఆరు గ్యారెంటీలు, 420 అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో విసుగెత్తిపోయి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని మాజీ మంత
పెద్దమందడి మండల కేంద్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. �
గత ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేసి తప్పు చేశామని పలువురు కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీనేనని స్పష్టం చేశారు. ప్రజాపాలన అంటూ వచ్చిన రే�
Samelu | కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటున్నది. తాజాగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుకు(MLA Samelu) వ్యతిరేకంగా సొంత పార్టీలోని అసమ్మతి వాదులు(Congress workers) సోమవారం మోత్కూరు స్థానిక ఎల్ �
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్పట్ల గ్రామానికి చెందిన పలువురు యువకులు శుక్రవారం ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నూతనంగా ఓటుహక్కు పొందిన యువకులు కేసీఆర్పై అభిమానం, బీ�
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన గ్రామసభలు అట్టర్ప్లాప్ అయ్యాయి. ప్రభుత్వానికి మైలేజీ వస్తది అనుకున్న కాంగ్రెస్ పార్టీ ఆశలు ఆడియాశలు అయ్యాయి. ఏడా ది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక�
Congress | సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు భగ్గుమంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రస్ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు.
రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీ య భరోసా, రైతు భరోసా అమలు చేసేందుకు అధికారులు తయారు చేసిన నివేదిక తప్పులతడకగా మారడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గ్రా మసభలు రసాభాసగా మారాయి. ఎక్కడికక్కడ గ్రా మస్తు�