నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో రూ.8.69 కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం వివాదాస్పదంగా మారింది. ‘నాకు సరైన సమాచారం ఇవ్వకుండా ప్రారంభోత్సవాలు ఎలా చేస్తారు’? అంటూ స్థానిక ఎమ్మెల్యే క�
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో కాంగ్రెస్ కార్యకర్తలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రతి నియోజకవర్గం నుంచి సగటున 2.18 లక్షల దరఖాస్తులు రాగా, ఇండ్లు 3,500 మా
ఎన్నికల్లో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించిందని, స్వయంగా ఆరు గ్యారంటీలను ప్రకటించిన రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీల మాటలు నీటి మూటల వలె తేలిపోయాయని అందోల్ మా�
నీటిపారుదలశాఖలో ఏ పోస్ట్ అయినా పైరవీలే రాజ్యమేలుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు, అనుచరులనే లష్కర్లుగా నియమించాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు ఇంజినీర్లపై ఒత్తిళ్లు చేస్త
కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలుగా తమకు వేతనాలు అందించడం లేదని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పంచాయతీల పారిశుధ్య కార్మికులు, మల్టీపర్పస్ వర్కర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా తమ కుటుంబాలు గడవ�
సీఎం రేవంత్రెడ్డి సొంత గ్రామ ంలో కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన కాంగ్రెస్ సీనియర్ న�
కాంగ్రెస్ పాలనలో నకిరేకల్ నియోజకవర్గంలో పోలీసులు దమనకాండ సాగిస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ శ్రేణులపై తప�
అలవికాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్.. అమలు చేయలేక పది నెలలు గడిచింది. అడపాదడపా ప్రవేశపెట్టిన పథకాలే అనేక కొర్రీలతో అసంపూర్ణంగా మారగా.. ఇందిరమ్మ ఇండ్ల పేరిట మరో కొత్త మోసానికి
తెరలేపింది. ని
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం చూపించారు. వారిని బీఆర్ఎస్ శ్రేణులు నిలువరించడంతో ఉద్రిక్తత �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాన్వాయ్పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కాన్వాయ్ని వెంబడించి మరీ దారికాచి అటకాయించి వీరంగం సృష్టించారు.
రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అనుచరులు బరితెగించారు. మంత్రిపై సోషల్మీడియాలో పెట్టిన అనుచిత పోస్టును బీఆర్ఎస్కు ఆపాదిస్తూ తెలంగాణ భవన్పై దాడికియత్నించారు.
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని సవాల్ను స్వీకరించిన బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, శ్రేణులతో కలిసి నయీంనగర్ నాలా పరిశీలనకు రాగా కాంగ్రెస్ గూండాలు దౌర్జన్యం చేశారు.
పరిగి మండల పరిషత్ కార్యాలయ సమావేశం హాలులో శుక్రవారం నిర్వహించిన అధికారుల సమీక్షా సమావేశం.. కాంగ్రెస్ పార్టీ మీటింగ్లా మారింది. సమావేశానికి అధికారులు తక్కువ, కాంగ్రెస్ శ్రేణులు అధికంగా హాజరుకావడం వ�