Congress | కాంగ్రెస్ పార్టీ(Congress )లో రోజుకో రీతిలో కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతా బాగానే ఉందని పెద్దలు పైకి గొప్పలు చెప్పుకుంటుంటే..క్షేత్రస్థాయిలో మాత్రం శ్రేణులు తలలు పగిలేలా తన్నుకుంటున్నారు. శుక్రవ�
పార్టీ కోసం పని చేసి న వారినొదిలేసి ప్యారాచూట్ నాయకులకు టికెట్లు ఇ స్తూ వింతగా, వికృత పోకడలు పోతున్న కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంపై ఇంతకాలం పని చేసిన కార్యకర్తలు, నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. గాంధీ �
రోజువారి చేరికలతో నియోజకవర్గం గులాబీమయంగా మారుతుందని, గ్రామ గ్రామాలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ర
తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు స్కీంలతో మేలు చేసిందని, కానీ అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో స్కాం లతో నిండా ముంచిందని బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ విమర్శించారు.
:వివిధ పార్టీల కార్యకర్తలకు గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి.
వనపర్తి ని యోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని మ రింత పటిష్టం చేసేందుకు కార్యకర్తలం తా కలిసికట్టుగా పనిచేయాలని వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ క�
Dumri Bypoll | జార్ఖండ్ రాష్ట్రంలోని డుమ్రీ అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) పార్టీ అభ్యర్థి, ఆ రాష్ట్ర మంత్రి బేబీ దేవి (Babi Devi).. AJSU పార్టీ అభ్యర్థి, తన సమీప ప్రత్యర్థి యశోదా దేవిపై 17,000 ఓట్ల మెజ
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సాక్షిగా జనగామ నియోజకవర్గ కాంగ్రెస్లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. శుక్రవారం తరిగొప్పుల మండలం అబ్దుల్నాగారం నుంచి ప్రారంభమైన పీపుల్స్మార్చ్ వేదికగా కొమ్మూరి,
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. యాత్ర బుధవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రానికి చేరుకున్నది. ఈ క్రమంలో వడ్డెర కాలనీ వద్ద ఆ
Karnataka elections | పలు నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సోమవారం బెంగళూరు చేరుకున్నారు. క్వీన్స్ రోడ్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. రెండో జాబితాలో తమ నేతలకు టిక్కెట్లు �