సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి కొండంత అండగా నిలుస్తున్నాయని, వాటికి ఆకర్షితులై పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంచాల మండల పరిధిలోని చెన్నారెడ్డిగూడ
మండలంలోని చుచుంద్ గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సమక్షంలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచిచాయని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో కా�
రాష్ట్రంలో ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని కొత్త బ్రాహ్మణపల్లికి చెందిన కాంగ్రెస్ నుంచి 20 మంది నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస
ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేయనున్న జాబ్మేళా పోస్టర్లు, ఫ్లెక్సీలు తీసుకువెళ్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడిచేసి తీవ్రంగా గాయపర్చడంతో పాటు బైక్న�
ఎల్లవేళాల అందరికీ అందుబాటులో ఉంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో కౌన్సిలర్ ఖాజాపాషా ఆధ్వర్యంలో బీజేపీ, కాంగ్రె�
అభివృద్ధికి కేరాఫ్గా టీఆర్ఎస్ ప్రభుత్వం నిలుస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని మామిండ్లవీరయ్యపల్లె గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగ
నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న గ్రూపు తగాదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్న చం దంగా కొనసాగుతున్న గ్రూపు రాజకీయాలు మండలంలోని గడ్డమల్లయ్యగూడలో బహిర్గతమయ్యాయి. ఎంప�
తిరువనంతపురం: సీఎం ప్రయాణించిన విమానంలో ప్రయాణికుల మాదిరిగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయాణించారు. విమానం ల్యాండ్ కాగానే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఈ సంఘటన జరిగింది. �
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కాగా, ఈ కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయాణిస్తున్న ప్రైవేట్ మినీ బస్సు, పంజాబ్ రాష్ట
ఖమ్మం : టీఆర్ఎస్కు మద్దతిచ్చేందుకు ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు ముందుకు రావడం సంతోషంగా ఉందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి చెంద
శ్రీనగర్: కశ్మీర్ నేత గులాం నబీ ఆజాద్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ వర్కర్లు దగ్ధం చేశారు. జమ్మూలో ఆజాద్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటీవలే రాజ్యసభ నుంచి గులాం నబీ ఆజాద్ రిటైర్ అయిన విషయం