పదేండ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ నాయకులు రెట్టింపు చేసి చూపించాలని, బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు
కేసీఆర్ ప్రభుత్వం పదేండ్ల పాటు వ్యవసాయం, పరిశ్రమలు, గృహ వినియోగానికి నిరంతర విద్యుత్తును సరఫరా చేసింది. దీంతో అన్నదాతలు పంటలను సాగు చేసుకుని సంతోషంగా జీవించారు. పరిశ్రమలు పవర్ హాలిడేలు లేకుండా కొనసాగ�
కరువు కోరలు తాండవిస్తున్నా, రైతులు అరిగోస పడుతున్నా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పట్టించుకోవడం లేదని, ఆయనకు ఎద్దు వ్యవసాయం తెలియదని మాజీ డీసీసీబీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కా�
‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో భూమికి బరువైన పంటలు పండించిన రైతులు.. నేడు రేవంత్ పాలనలో అరిగోస పడుతున్నరు. రుణమాఫీ పూర్తిస్థాయిలో కాక, పెట్టుబడి సాయం అందక, సాగునీరు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున�
కాంగ్రెస్ పాలనలో రైతులకు నీళ్ల కష్టాలు మొదలయ్యాయి. కొమురవెల్లికి చెందిన రైతు సార్ల నర్సింహులు యాసంగిలో ఎనిమిది ఎకరాల్లో వరి పంట వేశాడు. కొన్ని రోజులుగా నాలుగు బోర్ల నుంచి నీళ్లు తక్కువగా వస్తుండడంతో వ�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు మండిపడ్డారు. చివరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి పేరును మర్
Real Estate | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది. గత కేసీఆర్ హయాంలో జిల్లాలో పారిశ్రామిక వేత్తలు విరివిగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురాగా..ప్�
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం శివా రు దూపతండా గ్రామంలో సాగు నీరందక సుమారు 100 ఎకరాల వరి, మకజొన్న ఎండిపోయింది. పకనే ఆకేరు వాగు ఉ న్నా.. అందులో నీళ్లు లేక బావులు, బోర్లు అడుగంటడంతో రైతులు అల్లాడుతు
గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన తీర్పు కాంగ్రెస్ పాలనపై ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లకు గల వ్యతిరేకతకు అద్దం పడుతున్నది. కరీంనగర్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో కాంగ్రెస్�
Congress rule | జూనియర్ లెక్చరర్స్(Junior Lecturers) అభ్యర్థులు 11న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద చేపట్టే మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆరేగంటి నాగరాజ్ గౌడ్ పిలుపునిచ్చా�
రేషన్ కార్డుదారులకు సంక్రాంతి నుంచి సన్నబియ్యమంటూ ఒకసారి, ఉగాది నుంచి సన్నబియ్యమంటూ మరోసారి, లేదులేదు ఫలానా రోజు నుంచి అంటూ ఇంకోసారి రాష్ట్ర మంత్రులు ప్రకటనలమీద ప్రకటనలు గుప్పించారు.
పల్లెల్లో మళ్లీ పాత రోజులు వచ్చాయి. సమైక్య పాలన నాటి పరిస్థితులు కండ్ల ముందు కనిపిస్తున్నాయి. మార్పు అంటూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెలు, పట్టణాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. ప్రధానంగా రైతు
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజల గొంతుకలం అవుదామని, హామీల అమలుపై ప్రభుత్వాన్న�
కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క రోజు పంటలు ఎండిపోయిన సందర్భాలు లేవని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం జనగామ మండలంలోని ఎర్రకుంటతండా, దుబ�