రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని, బీఆర్ఎస్ బలం, బలగాన్ని చూపించాలని గులాబీ శ్రేణులకు వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు పిలుపునిచ్చారు. కా�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని, ఏడాదిలోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ధ్వజమెత్తారు. అధికారంలో�
KTR | అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకుని ప్రజలు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ భవ
రాష్ట్రంలో ఏడాది కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందారని, గత కేసీఆర్ ప్రభుత్వ పథకాలకే పేర్లు మార్చి హడావిడి చేయడం తప్ప 14 నెలల కాలంలో వారు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ త
‘కాంగ్రెస్ 14 నెలల పాలనలో బెనిఫిట్స్ అందక విశ్రాంత ఉద్యోగులు అరిగోసపడుతున్నరు.. ఇండ్లల్లో ప్రశాంతంగా ఉండాల్సిన వారు కోర్టులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నరు.’ అని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన�
ఘోర తపస్సు చేసి సంపాదించిన వరమే చివరికి భస్మాసురుడిని కాల్చి బూడిద చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటూ 2023 కామారెడ్డి డిక్లరేషన్లో హామీనిచ్చి గద్దెనెక్కిన కాంగ్�
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కొడితే మామూలుగా కాదు.. గట్టిగా కొట్టడం తన అలవాటన్నారు. జహీరాబాద్ బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులతో ఆయన సమ
అబద్ధపు హామీలతో ప్రజలను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్
Hyderabad | ఐటీ కారిడార్లో(IT corridor) సరికొత్త క్యాంపెయిన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ(Innovative initiatives) పలువురు ద్విచక్ర వాహనదారులు ‘420’ హెల్మెట్లతో ప్రదర్శనలు చేప
రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలకు కేసీఆర్ ఉచితంగా తాగునీళ్లు అందిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మాత్రం వారికి వేల రూపాయల్లో బిల్లులు వస్తున్నాయి. గృహజ్యోతికి అర్హులైనా.. నెలనెలా కరెంటు చార
Congress | సమిష్టి కృషితో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచారు ముఖరా(కె) (Mukhara (K) )గ్రామస్తులు. వారు ఏ కార్యక్రమం చేపట్టినా వినూత్నంగానే ఉంటుంది.
కాంగ్రెస్ ఏడాది పాలనలో కటింగ్లు, కటాఫ్లే తప్ప, రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో కోతలు, కటాఫ్లపై ఎక్స్ వేదికగా ఆయ
తెలంగాణలో భూముల ధరలు భారీగా పడిపోయాయని హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రం ఏర్పడకముందు 2 లక్షలకు ఎకరం పలికిన భూమి కేసీఆర్ పాలనలో కోటి రూపాయల వరకు చేరిందని, మళ్లీ