పదేండ్ల కాలంపాటు పేద ప్రజలకు వరమైన కేసీఆర్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తున్నది. పనిగట్టుకొని మరీ వాటి పేర్లు మార్చడం తప్ప.. అమలు మాత్రం తూతూ మంత్రంగా చేస్తున్నది.
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు విమర్శించారు. శనివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్నగర్లో బీఆర్ఎస�
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేయడం పట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో రోజు శనివారం నిరసనలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మ
కాంగ్రెస్ పాలనలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గుట్టలను, మొక్కలను ధ్వంసం చేస్తూ దందా సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని పెద్దగోపులారం శివారులోని ప్రభుత్వ భూమిలో
కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. రైతులకు కునుకు కరువైంది. కరెంట్ కోసం రాత్రంతా పొలాల దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తున్నది. మడిమడికి పైపుల ద్వారా నీళ్లు తడపాల్సి వస్తున్నది. వచ్చి పో
పదేండ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ నాయకులు రెట్టింపు చేసి చూపించాలని, బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు
కేసీఆర్ ప్రభుత్వం పదేండ్ల పాటు వ్యవసాయం, పరిశ్రమలు, గృహ వినియోగానికి నిరంతర విద్యుత్తును సరఫరా చేసింది. దీంతో అన్నదాతలు పంటలను సాగు చేసుకుని సంతోషంగా జీవించారు. పరిశ్రమలు పవర్ హాలిడేలు లేకుండా కొనసాగ�
కరువు కోరలు తాండవిస్తున్నా, రైతులు అరిగోస పడుతున్నా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పట్టించుకోవడం లేదని, ఆయనకు ఎద్దు వ్యవసాయం తెలియదని మాజీ డీసీసీబీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కా�
‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో భూమికి బరువైన పంటలు పండించిన రైతులు.. నేడు రేవంత్ పాలనలో అరిగోస పడుతున్నరు. రుణమాఫీ పూర్తిస్థాయిలో కాక, పెట్టుబడి సాయం అందక, సాగునీరు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున�
కాంగ్రెస్ పాలనలో రైతులకు నీళ్ల కష్టాలు మొదలయ్యాయి. కొమురవెల్లికి చెందిన రైతు సార్ల నర్సింహులు యాసంగిలో ఎనిమిది ఎకరాల్లో వరి పంట వేశాడు. కొన్ని రోజులుగా నాలుగు బోర్ల నుంచి నీళ్లు తక్కువగా వస్తుండడంతో వ�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు మండిపడ్డారు. చివరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి పేరును మర్
Real Estate | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది. గత కేసీఆర్ హయాంలో జిల్లాలో పారిశ్రామిక వేత్తలు విరివిగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురాగా..ప్�
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం శివా రు దూపతండా గ్రామంలో సాగు నీరందక సుమారు 100 ఎకరాల వరి, మకజొన్న ఎండిపోయింది. పకనే ఆకేరు వాగు ఉ న్నా.. అందులో నీళ్లు లేక బావులు, బోర్లు అడుగంటడంతో రైతులు అల్లాడుతు
గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన తీర్పు కాంగ్రెస్ పాలనపై ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లకు గల వ్యతిరేకతకు అద్దం పడుతున్నది. కరీంనగర్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో కాంగ్రెస్�