కాంగ్రెస్ పాలనలో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. వానకాలం వచ్చినా బిందెడు నీరు అందక మహిళలు అల్లాడు తున్నారు. రోడ్డెక్కి ఆందోళన చేయడంతోపాటు ఏకంగా మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడించారు.
కాంగ్రెస్ చెప్పిన మార్పు పాలనలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఓవైపు సరిపడా యూరియా లేక రైతాంగం అల్లాడుతున్నది. మరోవైపు, పంచాయతీలకు నిధులు లేక పల్లెల్లో పాలన ఆగమవుతున్నది.
కాంగ్రెస్ పాలన అధ్వానంగా మారింది. 18 నెలల కిందట అధికారంలోకి వచ్చినా.. పల్లెలు, పట్టణాలకు రూపాయి కూడా విదల్చలేదు. దీంతో గ్రామాలు, మున్సిపాలిటీలు సమస్యలతో సతమతమవుతున్నాయి.
కాంగ్రెస్ పాలనలో నీళ్ల కోసం ప్రజలు కన్నీళ్లు పెట్టుకునే దుస్థితి దాపురించిందని.. ఇదేనా కాంగ్రెస్ సర్కారు చెప్పుకునే ప్రజాపాలన అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోయింది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడితప్పింది. వచ్చే ఆదాయం, పోయే ఖర్చుకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఆర్థిక ఇబ్బందులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. నాన్-ట్యాక్స
18 నెలల కాంగ్రెస్ పాలనలో నారాయణపేట నియోజకవర్గంలో కబ్జాలు, కహానీలు తప్పా ఒకటంటే ఒకటి కొత్తగా అభివృద్ధి పని జరగలేదు.. సరి కదా తాను మంజూరు చేయించుకొచ్చిన వాటిని కూడా ఇకడి నుంచి పోకుండా కాపాడుకోలేక పోవడం చాల�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని తిట్టారనే సాకుతో మాజీ మంత్రి కేటీఆర్పై శుక్రవారం సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. అదీ ఆగమేఘాలపైన! కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేయడమే ఆలస్యం.. కేటీ�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా నడుస్తున్నదని, మంత్రుల జాడ లేకుండా పోయిందని, పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చేగుంటలో గురువార�
వెనుకబడిన ప్రాంతంగా ఉన్న నారాయణఖేడ్ నియోజకవర్గం పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పరంగా పరుగులు పెట్టిందనే చెప్పాలి. దశాబ్దాల కలలను సాకారం చేసే దిశగా అనేక అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ ప్రభుత్వం కార�
Dasyam Vinaybhaskar | కార్మిక హక్కుల సాధన కోసం పోరాడుతానని, వీధి, చిరువ్యాపారుల జోలికి వెళ్లొద్దు కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ హెచ్చరించారు.