కాంగ్రెస్ పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న లైంగిక దాడులు, హత్యలను నివారించడంలో ప్రభుత్వం విఫలమవ�
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల ప్రారంభ సూచికగా హనుమకొండలో నిర్వహించనున్న బీఆర్ఎస్ బ
కాంగ్రెస్ పార్టీ పాలనలో గ్రామాలు గాడితప్పుతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. మంగళవారం కాగజ్నగర్ మండలంలోని భట్టుపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు. సమస్యలపై గ్రామస�
రాష్ట్రంలోని అమ్మాయిలు, మహిళలకు భద్రత కల్పించకుండా అందాల పోటీలు పెడుతున్నారని, కాంగ్రెస్ పాలనలో ప్రతిరోజూ ఏదో ఒక మూలన మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, ఆడవాళ్లకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా వ�
కాంగ్రెస్ పాలనలో పారదర్శకత లోపించింది. ఉద్యోగుల బదిలీల్లో అది కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. పైరవీలు, అధికార పార్టీ నేతల సిఫారసులకే పెద్దపీట వేస్తుండడంతో అర్హతలు ఉన్న వారి కి అన్యాయం జరుగుతున్నది. ఆ�
కాంగ్రెస్ పాలనలో అర్హులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. వడ్డించేటోడు మ నోడైతే బంతిలో ఏ చివరన కూర్చున్నా మన వాటా మ నకు దక్కుతుందన్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాడికే ప్రజా సంక్షేమ పథకాలు అందుతున్నా
కాంగ్రెస్ సర్కార్పై వరిపైరు తిరుగుబా టు జెండా అయింది. ఎండిన పంట అసెంబ్లీ వేదికగా ఎలుగెత్తి నినదించింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి ఉద్యమ దృశ్యాలు ఆవిష్కృతమయ్
ఆన్లైన్లో బెట్టింగ్ ఆటలు ఆడుతూ యువకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు.. యువతను ఆన్లైన్ గేమ్స్లోకి ఆకర్షించేందుకు బెట్టింగ్ మాఫియా సోషల్మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ ప్రభావం ఉన్నా నేడు కాంగ్రెస్ ప్ర
కాంగ్రెస్ పాలనలో ఎమర్జెన్సీని తలపించే పరిస్థితులు ఉన్నాయని, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని బీఆర్ఎస్ గజ్వేల్ ఇన్చార్జి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నా�
పదేండ్ల కాలంపాటు పేద ప్రజలకు వరమైన కేసీఆర్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తున్నది. పనిగట్టుకొని మరీ వాటి పేర్లు మార్చడం తప్ప.. అమలు మాత్రం తూతూ మంత్రంగా చేస్తున్నది.
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు విమర్శించారు. శనివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్నగర్లో బీఆర్ఎస�
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేయడం పట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో రోజు శనివారం నిరసనలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మ
కాంగ్రెస్ పాలనలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గుట్టలను, మొక్కలను ధ్వంసం చేస్తూ దందా సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని పెద్దగోపులారం శివారులోని ప్రభుత్వ భూమిలో
కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. రైతులకు కునుకు కరువైంది. కరెంట్ కోసం రాత్రంతా పొలాల దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తున్నది. మడిమడికి పైపుల ద్వారా నీళ్లు తడపాల్సి వస్తున్నది. వచ్చి పో