కొద్ది రోజుల్లోనే యూరియా కొరత తీవ్రం కానున్నదా..? ఎరువుల వాడకం ఎక్కువగా ఉండే వచ్చే నెలలో మరింత ఇబ్బంది ఏర్పడనున్నదా.. అంటే అవుననే స్పష్టమవుతున్నది. కరీంనగర్ జిల్లాలో యూరియాకు ఆగస్టులో కొరత ఏర్పడే ప్రమాద�
నగరంలోని అధికార పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేకు రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు ఎలా రక్షణ ఉంటుందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ ప్రశ్నించారు. సోమవారం కంటోన్మెంట్ లోని తన కార్యాల
కాంగ్రెస్ పాలనలో యూరి యా కొరత ఏర్పడి రైతులు ఆందోళన బాటపట్టారు. ఇదే సమస్యపై కొద్ది రోజులుగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల నిరసన తెలిపిన కర్షకులు శనివారం హనుమకొండ జిల్లా శాయంపేట, జయశంకర్ భూపాలపల్లి జ
స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డ
కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.. మూడు రోజుల క్రితం సిరిపురం ఎస్సీ హాస్టల్లో, మండల కేంద్రంలోని కస్త�
రాష్ట్రంలో ఎరువుల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు అనుభవించిన ఈ బాధలు మళ్లీ ఇప్పుడు స్వరాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో పునరావృతమయ్యాయి. సర్కారు చేతులెత్తేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం సంక్షోభంలో పడిపోయిం ది. అన్ని వర్గాల వారిని సర్కార్ గాలికి వదిలేస్తున్నది. ముఖ్యంగా పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యనందించేందుకు గత ప�
కేసీఆర్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉంటే, రేవంత్ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో కనీసం రైతుల గోసను పట్టించుకునే వ
కట్టుకథలు, పచ్చి అబద్ధాలతోనే కాంగ్రెస్ పాలన సాగిస్తున్నదని మాజీ మంత్రి సీ లక్ష్మారెడ్డి విమర్శించారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ ప్రజలను దగా చేసిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలనలో నర్సింగ్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ప్రతినెలా ైైస్టెపెండ్ అందుకున్నవాళ్లు నేడు ఏడు నెలలుగా ైైస్టెపెండ్ ఇవ్వకపోవడంతో నానా అవస్థలుపడుతున్నారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. వానకాలం వచ్చినా బిందెడు నీరు అందక మహిళలు అల్లాడు తున్నారు. రోడ్డెక్కి ఆందోళన చేయడంతోపాటు ఏకంగా మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడించారు.
కాంగ్రెస్ చెప్పిన మార్పు పాలనలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఓవైపు సరిపడా యూరియా లేక రైతాంగం అల్లాడుతున్నది. మరోవైపు, పంచాయతీలకు నిధులు లేక పల్లెల్లో పాలన ఆగమవుతున్నది.
కాంగ్రెస్ పాలన అధ్వానంగా మారింది. 18 నెలల కిందట అధికారంలోకి వచ్చినా.. పల్లెలు, పట్టణాలకు రూపాయి కూడా విదల్చలేదు. దీంతో గ్రామాలు, మున్సిపాలిటీలు సమస్యలతో సతమతమవుతున్నాయి.