రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎట్లుందో ప్రజలకు తెలిసొచ్చిందని, మోసపోయి గోసపడుతున్నామంటూ ఆవేదన చెందుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఇచ్చిన హామీల అమలులో సీఎం రేవంత్రెడ్డి పూర్తి గా �
Grama Swarajyam | దాదాపు 18 నెలలు కావస్తున్నా గ్రామపంచాయితీ ఎన్నికలు జరిపే దమ్ములేని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజపాలనలో గ్రామపంచాయితీ కార్యదర్శులను అప్పుల పాలు చేసి రాక్షస ఆనందం పొందుతుందన్నారు మాగనూరు బీఆర�
కాంగ్రెస్ పాలనలో నిర్మించిన చెక్డ్యాం వాల్కట్ట వరదకు కొట్టుకుపోయింది. దీంతో కోట్ల రూపాయల ప్రజాధనం నీటిపాలై పనుల్లో డొల్లతనం బయటపడింది. నాణ్యతను పరిశీలించాల్సిన కొందరు అధికారులు.. కాంట్రాక్టర్లతో ల�
కాంగ్రెస్ పాలన వచ్చి తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు దాపురించాయని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి పేర్కొన్నారు.
KTR | వరుసగా రెండు నెలల పాటు తెలంగాణ ద్రవ్యోల్బణం మైనస్లోకి పోవడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనానికి స్పష్టమైన నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో తొమ�
పచ్చనిచెట్లే ప్రాణకోటి జీవనాధారమని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారంతో మొక్కలు నాటించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతియేటా లక్షల్లో మొక్కలను నర్సరీల్లో పెంచ�
కేసీఆర్ పాలనలో విద్యార్థులు మెచ్చేలా మంచి బ్రేక్ఫాస్ట్, క్రమం తప్పకుండా అమలయ్యే మెనూ, నాణ్యమైన భోజనం, మెరుగైన విద్యతో ఓ వెలుగు వెలిగిన గురుకులాలు ఇప్పుడు రేవంత్ సర్కారు పాలనలో గాడి తప్పి అధ్వానంగా మ
ప్రభుత్వం.. ఇష్టారాజ్యంగా మారితే, అధికారం.. కక్షసాధింపులకు ఆయుధమైతే.. పాలన అరాచకమవుతుంది... ప్రజల బతుకు అగమ్యగోచరమవుతుంది. తెలంగాణలో ఏడాదిన్నరగా కాంగ్రెస్ పాలనలో నిత్యం ఎక్కడో ఓ చోట కూల్చివేతలు జరుగుతూనే
ప్రభుత్వ గురుకుల హాస్టళ్లలో కుళ్లిన కూరగాయలతో వంటలు వండుతున్నారని, కాంగ్రెస్ పాలనలో వసతి గృహాల నిర్వహణ అధ్వానంగా ఉందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
కొద్ది రోజుల్లోనే యూరియా కొరత తీవ్రం కానున్నదా..? ఎరువుల వాడకం ఎక్కువగా ఉండే వచ్చే నెలలో మరింత ఇబ్బంది ఏర్పడనున్నదా.. అంటే అవుననే స్పష్టమవుతున్నది. కరీంనగర్ జిల్లాలో యూరియాకు ఆగస్టులో కొరత ఏర్పడే ప్రమాద�
నగరంలోని అధికార పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేకు రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు ఎలా రక్షణ ఉంటుందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ ప్రశ్నించారు. సోమవారం కంటోన్మెంట్ లోని తన కార్యాల
కాంగ్రెస్ పాలనలో యూరి యా కొరత ఏర్పడి రైతులు ఆందోళన బాటపట్టారు. ఇదే సమస్యపై కొద్ది రోజులుగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల నిరసన తెలిపిన కర్షకులు శనివారం హనుమకొండ జిల్లా శాయంపేట, జయశంకర్ భూపాలపల్లి జ
స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డ
కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.. మూడు రోజుల క్రితం సిరిపురం ఎస్సీ హాస్టల్లో, మండల కేంద్రంలోని కస్త�