కాంగ్రెస్ పాలనలో దళారులు రాజ్యమేలుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో చేయి తడిపితేనే పనులు అవుతున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధ్దిదారుల నుంచి దళారులు ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్న
కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్థంగా మారింది. దీంతో చెత్తాచెదారం పేరుకుపోవడం, మురుగుతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముత్తంగి గ్రామంలో జాతీయ రహదారిపై మురుగు పారుతున�
కాంగ్రెస్ పాలనలో విద్వేషాలు.. విధ్వంసాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీ ప్రక్షాళన పేరిట 16 వేల పేదల ఇండ్లను కూల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస�
‘వరి ధాన్యా న్ని కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభు త్వం రైతులను నిలువునా ముంచుతున్నది. కేసీఆర్ హయాంలో రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని సేకరిస్తే.. పదేండ్ల తర్వాత గ్రామాల్లో మళ్లీ దళారీ వ్యవస్థ మొ�
అధికారం చేపట్టిన రెండేండ్లలోనే కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. 10 గ్యారెంటీల పేరుతో అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఇప్పుడు దివాలా ద�
‘పది నెలల్లోనే కాంగ్రెస్ పరిపాలన చేతగానితనం బట్టబయలైంది.. ప్రభుత్వ పాలన పూర్తిగా గాడి తప్పింది.. ఇప్పటికే ప్రజలతోపాటు ఆ పార్టీ నేతల్లోనూ నైరాశ్యం నెలకొన్నది.. రైతులు సర్కారుపై కన్నెర్ర చేస్తున్నారు.. పా�
కేసీఆర్ సర్కారు పాలనలో విజయ డెయిరీ లాభాల బాటలో నడిచింది. రైతులకు వ్యవసాయంతోపాటు అదనపు ఆదాయం స మకూర్చడంలో భాగంగా వారి సహకారంతో విజ య డెయిరీని బలోపేతం చేసింది.
KTR | సీఎం రేవంత్రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారి ఇండ్లను కూలగొడుతామంటే.. నీ అయ్య జాగీరు కాదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మీ�
కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో రోజురోజుకూ మహిళలపై అఘాయిత్యాలు
‘కాంగ్రెస్ హయాంలోనే ఎల్లంపల్లి పూర్తయిందని, ఆ ప్రాజెక్టు నుంచే మల్లన్నసాగర్ వరకు రిజర్వాయర్లన్నీ నింపామని, అవి కాళేశ్వరం జలాలు కావు’ అని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై తెలం
కాంగ్రెస్ హయాంలోనే ఎల్లంపల్లి పూర్తయిందని, ఆ ప్రాజెక్టు నుంచే ప్రస్తు తం మల్లన్నసాగర్ వరకు రిజర్వాయర్లన్నీ నింపామని, అయినా కాళేశ్వరం జలాలు అంటూ మాజీ మంత్రి హరీశ్రావు తప్పుదోవ పట్టిస్తున్నారని బీసీ
అలివికాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విరక్తి పెరిగిందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ విమర్శించారు. కోదాడలోని తన నివాసం బుధవారం విలేకరుల సమావ
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా కొనసాగుతున్న జూపల్లి కృష్ణారావు పత్తాలేకుండా పోయారు. ఇటువైపు పర్యటించేందుకు కూడా తీరిక చూసుకోవడం లేదు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో ఓసారి కా�