బొల్లారంలోని పలు బస్తీల్లో ఆదివారం కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత బోర్డు మాజీ సభ్యుడు లోక్నాథ్తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి..ఓట్లు అభ్యర్థించారు. వృద్ధులను ఆప్యాయంగా �
ముస్లింలే లక్ష్యంగా చొరబాటుదారులంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అవే తరహా వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్లోని టోంక్లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ క�
చేవెళ్ల గడ్డ.. బీఆర్ఎస్ అడ్డా అని బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పంజుగుల శ్రీశైల్రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన పదేండ్ల నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో రెండుసార్లు చేవెళ్ల లోక్సభ స్థా
‘అసమర్థ కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు.. మనుషుల వైపరీత్యం. ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గ్రామాల్లో నిలదీయాలి’ అని మాజీ మంత్రి, సూ�
రైతులకు మళ్లీ కష్టకాలం మొదలైంది. పదేండ్ల కిందటి కరువు ఛాయలు కండ్లముందు కదులుతున్నాయి. పెట్టుబడి సాయం అందక అప్పులు, కరెంటు కోతలు, సాగు నీటి కొరత, పుట్టని పంట రుణాలు, తగ్గిన పంట దిగుబడులు, ‘మద్దతు’లేని ధర, నె�
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని, మల్కాజిగిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ భవేశ్ మి
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇప్పుడు హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నదని, పదేండ్లలో తెలంగాణకు ఏమీ చేయని బీజేపీని ప్రజలు చిత్తుగా ఓడించాలని మాజీమంత్రి తన్నీర�
వందరోజుల కాంగ్రెస్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రంలో కరువు తాండవం చేస్తుంద ని, ఇది సహజంగా వచ్చినది కాదు.. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని, కేసీఆర్ అద్భుతంగా మా ర్చిన పంట పొలాలను బీళ్లుగా చేశారని ఎ�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతాంగం కన్నీళ్లు పెడుతున్నదని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నిడమనూరు మండలంలోని వేంపాడు గ్రామంలో నీళ్లు ఎండిన రైతు చిమట �
కాంగ్రెస్ పాలనలో రిజర్వాయర్లు ఎడారిని తలపిస్తున్నాయి. రిజర్వాయర్ల నిర్వాహణ, నీటిని నింపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తయ్యడంతో రిజర్వాయర్లలో నీరులేక బోసిపోయి కనిపిస్తున్నాయి. దీంతో సాగునీరందక చ�