కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు పద్దుల హామీలన్నీ బూటకమని.. తెలంగాణలోనూ గ్యారంటీ స్కీమ్ల పేరిట మోసం చేసేందుకు యత్నిస్తున్నదని.. ఇదంతా నమ్మి మోసపోవద్దని కన్నడ రైతులు చెబుతున్నారు.
కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇండ్ల పేరిట అవినీతికి పాల్పడిన నాయకులు స్వరాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చాక అన్ని వర్గాల సంక్షేమానికి కృ
Minister Koppula | దేశాన్ని, రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు పరిపాలించిన కాంగ్రెస్ అభివృద్ధిని, సంక్షేమాన్ని పట్టించుకోలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) ఆరోపించారు.
MLA Shankar Naik | తెలంగాణ ప్రభుత్వం ఒడిలో రైతులు ప్రశాంతంగా ఉన్నారని, అది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్వలేక పోతున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మండిపడ్డారు. రైతులకు ఉచిత కరెంటు పై అనుచిత వ్యాఖ్యలు �
Minister Koppula Eshwar | రాష్ట్రాన్ని యాబై ఏండ్ల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ(Congress party) తెలంగాణకు చేసింది శూన్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) ఆరోపించారు.
Minister Koppula | ఉమ్మడి రాష్ట్రంలో అధికకాలం పరిపాలన కొనసాగించిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీస అవసరాలను పట్టించుకోలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula) ఆరోపించారు.