అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేదిలేదని, ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, పినపా
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో సిరులు పండించిన రైతాంగం కాంగ్రెస్ పాలనలో కన్నీ ళ్లు పెడుతున్నదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొ న్నారు. గురువారం ఆయన పెద్దలింగాపూ�
కొత్త ప్రభుత్వం కొలువుదీరిన మూడు నెలల్లోనే తెలంగాణ ఆగమాగమైపోయింది. మొన్నటిదాకా అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిన మన రాష్ట్రం ఆత్మహత్యల తెలంగాణగా మారిపోతున్నది. నిరాశ నీడల్లో కొట్టుమిట్టాడుతున్న�
కాంగ్రెస్ పాలనలో కరువు తాండవం చేస్తోంది. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏ రైతును కదిలించినా క‘న్నీళ’్ల ముచ్చటనే చెప్పుతున్నారు. అడుగంటిన భూగర్భ జలాలు, వచ్చిపోయే దొంగ కరెంటు, ఎండుతున్న పంట చ�
కాంగ్రెస్ పాలనలో కరువు ఛాయలు అలుముకున్నాయి. ‘మార్పు కావాలి’ అంటూ అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ నాయకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత కర్షకులకు కష్టకాలాన్ని చవిచూపిస్తున్నారనే ఆరోపణలు ప్రజల నుంచి వెల్లువె�
: కాంగ్రెస్ పాలనలో సాగు నీటితోపాటు తాగునీటికి కూడా కష్టాలు ప్రారంభమయ్యాయి. మిషన్ భగీరథ నీళ్లు సరిగ్గా రాకపొవడం తో ప్రజలు అవస్థలు పడుతున్నారు. గట్టు మండలంలోని ఆలూరులో మిషన్భగీరథ తాగునీరు అం దక ప్రజలు �
రాష్ట్ర పోలీసు విభాగంలో ఇప్పుడు బదిలీల కాలం నడుస్తోంది. ‘హస్తం’ పాలనలో అంతా అస్తవ్యస్తంగా మారింది. కొందరు ప్రజాప్రతినిధుల తీరుతో సీనియర్ అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బదిలీ ఉత్వర్వులు ఎప్పుడ
అన్నివర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజపల్లిలో రజక సంఘ భవనాన్ని ప్రారంభించి, మాట్లాడారు.
‘మహిళా సోదరిమణులు ఎదురు చూస్తున్నారు.. మహాలక్ష్మి పథకం ఎప్పుడా అని...2500 ఎప్పుడు వస్తాయని.. గ్యారంటీ కార్డులు ఎక్కడా అని...వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల�
కేసీఆర్ పాలన పుష్కలంగా నీళ్లు ఇస్తే.. కాంగ్రెస్ పాలన రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు కింద కేటాయిం