Sonia Gandhi | కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఆదివారం రాత్రి ఆస్పత్రిలో చేరారు. ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సోనియా.. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో ఆకస్మికంగా చేరారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లోని పలు గ్రామాల్లో కొందరు కిరాణా, చిన్న దుకాణాలు పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారు.
BJP | కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని బీజేపీ మరికల్ మండల ఇన్చార్జి ఉమేష్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి నర్సన్ గౌడ్ ఆరోపించారు.
Laxman Singh | కాంగ్రెస్ పార్టీ (Congress party) సీనియర్ నాయకుడైన దిగ్విజయ్ సింగ్ (Divijaya Singh) సోదరుడు లక్ష్మణ్ సింగ్ (Laxman Singh) పై ఆ పార్టీ బహిష్కరణ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆయనపై బహిష్కరణ వేట�
అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకం చిచ్చు రేపుతున్నది. బజారున పడి పదవుల కోసం కొట్లాడుకునే దుస్థితికి వచ్చింది. పార్టీలో నువ్వా నేనా అన్నట్లుగా పలువురు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేసుకుంటున్నారు.
MLA Danam Nagender | గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్న మాట వాస్తమేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. సామాజిక న్యాయం పాటిస్తూ మంత్రివర్గ విస్తరణను సీఎం రేవంత్ రెడ�
కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ అసంతృప్త జ్వాలలు ఇంకా చల్లారడం లేదు. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ సుదర్శన్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్రెడ్డి, ప్రేమ్సాగర్రావు కాంగ్రెస్ అధిష్ఠాన�
AICC | తెలంగాణ ప్రదేశ్ నూతన కార్యవర్గాన్ని ఏఐసీసీ సోమవారం ప్రకటించింది. 27 మంది ఉపాధ్యక్షులకు టీపీసీసీ కార్యవర్గంలో చోటు లభించింది. 69 మంది ప్రధాన కార్యదర్శులకు టీపీసీసీ చోటు కల్పించినట్లు ఆ పార్టీ ప్రధాన కా
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలేదని మనస్తాపం చెంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చండూరు మాజీ సర్పంచ్ కోడి గిరి బాబు తెలిపారు.
ఆరు గ్యారెంటీలు, 420 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిచ్చి కేసీఆర్
పునాదులు పడ్డ నాటి నుంచీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థులు, కేసీఆర్ వ్యతిరేకుల నుంచి కాళేశ్వరం విమర్శలు, ఆరోపణలను ఎదుర్కొంటున్నది. ఆ విమర్శలు, ఆరోపణలను చూస్తుంటే, ఈ ప్రాజెక్టును అపఖ్యాతి చేయడమే వార
‘గురుకుల పిల్లలు వాళ్ల టాయిలెట్ వాళ్లు కడుక్కుంటే తప్పేముంది? చపాతీలు చేయడం నేర్చుకుంటే తప్పేముంది? వాళ్లేమైనా సంపన్న వర్గాల (పోష్ సొసైటీ) నుంచి వచ్చారా కూర్చున్న టేబుల్ మీదికే అన్నీ రావడానికి? ఈ పను�
MLA Krishna Rao | రాక్షసుల మాదిరి ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.