ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కాంగ్రెస్, బీజేపీపై యుద్ధభేరి మోగించారు. ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలకు, రాష్ర్టానికి చేస్తున్న అన్యాయాన్ని, వైఫల్యాలను ఎండగట�
KCR | రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, కంటి వెలుగు కార్యక్రమాలను నన్ను ఎవరూ అడుగలేదని.. మన ప్రజలను మనమే బాగు చేసుకోవాలని ఆ పథకాలను అమలు చేశామని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు స్పష్టం చేశ
Wankidi | వరంగల్ జిల్లాలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ పండుగకు ఆదివారం వాంకిడి మండల అధ్యక్షులు అజయ్ కుమార్ ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు భారీగా కదిలారు.
కొన్ని చారిత్రక సందర్భాలకు కాలమే అంకురార్పణ చేస్తుంది. మానవ చరిత్రను మలుపు తిప్పిన అనేకమంది మహానుభావుల ఉద్భవం ఏదో ఒక కార్యకారణ సంబంధంతో ముడిపడి ఉంటుంది. అణచివేతల్లోంచి ఒక ఆశయం మొలకెత్తుతుంది. నిర్బంధా�
భాషా ప్రయుక్త రాష్ర్టాల ప్రాతిపదికన భారతదేశం పలు రాష్ర్టాలుగా ఏర్పాటైంది. దేశంలో మెజారిటీ ప్రజలు హిందీ మాట్లాడగా, ఆ ప్రాంతాలు అనేక రాష్ర్టాలుగా ఏర్పాటు చేయబడ్డాయి. హిందీ తర్వాత ఎక్కువమంది ప్రజలు మాట్ల�
భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను అడుగడుగునా అవమానించి, ఆయన ఆశయాలను తుంగలో తొక్కిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య అన్నారు.
CWC Resolution: పెహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి పాకిస్థాన్ అని కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది. గణతంత్ర విలువలపై నేరుగా జరిగిన దాడి అని ఆ పార్టీ ఆరోపించింది. పెహల్గామ్ దాడిని ఖండిస్తూ ఇవాళ జరిగిన కాంగ్రెస�
తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో నంబర్వన్గా నిలిస్తే.. నేడు అసమర్థ సీఎం రేవంత్రెడ్డి పాలనలో అధోగతి పాలైందని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తీక్ర�
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందని ప్రభుత్వ మాజీ విప్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.