మిస్ ఇంగ్లండ్ వివాదం కాంగ్రెస్ పార్టీలో అగ్గిరాజేస్తున్నది. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీని అధికార పార్టీకి చెందిన నాయకులు వేధించినట్టు వచ్చిన ఆరోపణలపై ప్రపంచవ్యా
సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ రాష్ట్ర పరువు తీస్తున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. మహేశ్వరం మండలంలోని మన్సాన్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత మర్యాద రాఘవ�
స్థానిక సంస్థల ఎన్నికల వేళ ములుగు జిల్లా కాంగ్రెస్ నాయకులకు ఇందిరమ్మ ఇండ్ల భయం పట్టుకుంది. కుటుం బ సభ్యులు, బంధువులకు దగ్గరుండి మంజూరు చే యించుకున్న నేతలు ఇప్పుడు తమ నిర్ణయాన్ని మా ర్చుకుంటున్నారు. ఇంద�
Deen Dayal Nagar | జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్లోని దీన్ దయాళ్నగర్లో గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని అధికార పార్టీ నేతలు ఆక్రమించేందుకు తీవ్ర ప్రయత
Rangareddy | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దౌర్జన్యాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. మోత్కూలగూడ గ్రామంలో 1999లో అప్పటి ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించింది.
Maheshwaram | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పరువు తీస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మహేశ్వరం మండలం మన్సాన్పల్లి గ్రామానికి చెందిన మర్యాద రాఘవేందర్ రెడ్డితో ప�
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రుల ప్రకటనలతో ఆశావాహుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. గ్రామ పంచాయతీల పదవీ కాలం గత ఏడాది ఫిబ్రవరి 1న ముగిసింది. ఇప్పటి నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనస
BC Reservations | రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం 42 శాతం రిజర్వేషన్ ను కల్పించకుండానే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం చేస్తుందన్నారు బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్. నిధులు, �
హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. పట్టణ పరిధిలోని దమ్మక్కపేటలో రూ. 20లక్షలతో చేపట్టిన పైప్ లైన్ పనులను ఆయన ఆదివార
Nagarkurnool | కాంగ్రెస్ పార్టీలో ముస్లిం మైనార్టీలకు పార్టీ పదవులు ఇవ్వడం లేదని ఈసారైనా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని ముస్లిం మైనారిటీలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్ష
ఉమ్మడి కరీంనగర్ జిల్లా హస్తం పార్టీ అధినాయకుల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోంది. బయట పడకుండానే.. ఆదిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నాలు.. నాయకులకు, సాధారణ కార్యకర్తలకు శాపంగా మారుతున్నాయన్న విమర్శలు ఆ పార్టీ
హైడ్రా పేరు చెప్పుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న బ్లాక్ మెయిలర్ కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కోలన్ హన్మంత్ రెడ్డికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను విమర్శించే నైతిక హక్కు లేదని టీ
BRS Party | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
ఎలాంటి ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పిలుపునిచ్చారు.