మంత్రివర్గ విస్తరణ దరిమిలా కాంగ్రెస్లో లేఖల యుద్ధం కొనసాగుతున్నది. తమకంటే తమకు పదవి ఇవ్వాలంటూ అధికార పార్టీ నేతలు పోటాపోటీగా అధిష్ఠానానికి లేఖాస్ర్తాలు సంధిస్తున్నారు.
Venkatesh Chauhan | బంజారా ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఆ జాతులకు మంత్రి పదవులు ఇవ్వకుండా మోసం చేస్తోందని గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎం. వెంకటేశ్ చౌహాన్ ఆరోపించారు.
ఆయిల్పాం ఫ్యాక్టరీని నిర్మించొద్దంటూ పలు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండల పరిధిలోని సంకిరెడ్డిపల్లి తండా శివారులోని కొటేటేన్ గుట్టపై ఆయిల్పాం ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తు
రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులంటే భయమని, ఉగాది పండుగ రోజున విద్యార్థులను అరెస్ట్ చేయడమంటే కాంగ్రెస్ అరాచక పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు.
భూ క్రమబద్దీకరణ పథకం (ఎల్ఆర్ఎస్)పై కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తామని, ప్రజల నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయమని, పూర్తిగా ఉచితంగా ధ్రువీకరణ చేస్తామ�
Ex MLA Bhupal Reddy | అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వం పథకాలు అమలు చేయకుండా ప్రజలను అయోమయానికి గురిచేస్తుందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి
Congress Party | నర్సాపూర్ కాంగ్రెస్లో జూనియర్స్ వర్సెస్ సీనియర్స్ మధ్య లుకలుకలు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పార్టీ గ్రామ అధ్యక్షుడిపై కొత్తగా కాంగ్రెస్లోకి వచ్చిన నాయకులు కేసు పెట్టి �
తెలంగాణ యూనివర్సిటీ పాలన అస్తవ్యస్తంగా మారింది. పాలకవర్గం గడువు గతేడాది ఫిబ్రవరితో ముగియగా.. ఇప్పటివరకూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఈసీ) నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించడంలేదు. ఈసీ నియామక ప్రక్రి
మంత్రివర్గ విస్తరణ అంశం ఇప్పుడు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్నది. మా సార్కే మంత్రి పదవి వస్తుందంటే.. లేదు.. మా సార్కే వస్తుందంటూ ఏ వర్గం ఎమ్మెల్యే అనుచరులు.. ఆ ఎమ్మెల్యే పేరు ప్రచారం �
Indiramma Houses | ఇవాళ రామాయంపేట మండలం దామరచెర్వుకు విచ్చేసిన జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాణిక్యం గ్రామంలో నిర్మాణం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి లబ్దిదారులను, రామాయంపేట ఎంపీడీవో, కా
Gajwel | కేసీఆర్ హయాంలో గజ్వేల్ను రూ.10 వేల కోట్లతో అన్ని రంగాలలో అభివృద్ది చేశారన్నారు కొండపోచమ్మ దేవాలయ కమిటీ మాజీ డైరెక్టర్ మండల బీఆర్ఎస్ నాయకుడు కనకయ్య. ఎక్కడో ఓదగ్గర ఏమైనా ఒకటి రెండు పనులు మిగిలి ఉంట
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదవి రాకపోతే ఎవరికైనా అసంతృప్తి ఉంటుందని చెప్పారు.
John Wesley | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీలు ఇస్తామని ప్రజలను మోసం చేసిందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు.
Amarachinta | అమరచింత, మార్చి 25 : మండలంలోని రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో రూ. 10 కోట్ల నిధులతో ధర్మాపూర్ శివారులో నిర్మాణం చేపట్టింది.
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేకుంటే సమ్మెకు దిగేందుకు వెనుకాడబోమని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.