కొన్ని చారిత్రక సందర్భాలకు కాలమే అంకురార్పణ చేస్తుంది. మానవ చరిత్రను మలుపు తిప్పిన అనేకమంది మహానుభావుల ఉద్భవం ఏదో ఒక కార్యకారణ సంబంధంతో ముడిపడి ఉంటుంది. అణచివేతల్లోంచి ఒక ఆశయం మొలకెత్తుతుంది. నిర్బంధా�
భాషా ప్రయుక్త రాష్ర్టాల ప్రాతిపదికన భారతదేశం పలు రాష్ర్టాలుగా ఏర్పాటైంది. దేశంలో మెజారిటీ ప్రజలు హిందీ మాట్లాడగా, ఆ ప్రాంతాలు అనేక రాష్ర్టాలుగా ఏర్పాటు చేయబడ్డాయి. హిందీ తర్వాత ఎక్కువమంది ప్రజలు మాట్ల�
భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను అడుగడుగునా అవమానించి, ఆయన ఆశయాలను తుంగలో తొక్కిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య అన్నారు.
CWC Resolution: పెహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి పాకిస్థాన్ అని కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది. గణతంత్ర విలువలపై నేరుగా జరిగిన దాడి అని ఆ పార్టీ ఆరోపించింది. పెహల్గామ్ దాడిని ఖండిస్తూ ఇవాళ జరిగిన కాంగ్రెస�
తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో నంబర్వన్గా నిలిస్తే.. నేడు అసమర్థ సీఎం రేవంత్రెడ్డి పాలనలో అధోగతి పాలైందని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తీక్ర�
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందని ప్రభుత్వ మాజీ విప్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
మక్తల్ మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇవ్వాల్సిన గన్ని బ్యాగులలో భారీ మొత్తంలో అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ మక్తల్ నియోజకవర్గ యువజన విభాగం నాయకుల�
‘ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే 16 నెలల నుంచి మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడం చాలా బాధకరం. అది కూడా నెలో.. రెండు, మూడు నెలలో, ఆరు నెలలో కాదు... ఎంపీ ఎన్నికలై కూడా 10 నెలలు కావస్తున్నది. మంత్రివర్గ విస్తరణ చేస్తలేరు. క
PM Modi: అధికారం కోసం రాజ్యాంగాన్ని ఓ ఆయుధంగా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆ పార్టీ ముస్లింకు అన్యాయం చేసిందన్నారు. పార్టీ ప్రెసిడెంట్గా ముస్లింను ఎందుకు ప్రకటించలేదన�