Amarachinta | అమరచింత, మార్చి 25 : మండలంలోని రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో రూ. 10 కోట్ల నిధులతో ధర్మాపూర్ శివారులో నిర్మాణం చేపట్టింది.
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేకుంటే సమ్మెకు దిగేందుకు వెనుకాడబోమని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా వేదికగా వార్ కొనసాగుతున్నది. కొన్నిరోజులుగా గ్రూపు రాజకీయాలు కొనసాగుతుండగా..తాజాగా సోషల్ మీడియా ద్వారా వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్నట్లు సమ�
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమై న వాటా దక్కకుండా పోవడానికి ముమ్మాటికీ కేంద్రంలోని కాంగ్రెస్, బీజేపీ పాలకులు, ఉమ్మడి రాష్ట్రంలోని ఏలికలే కార ణం. రాష్ట్ర విలీనంతో నికరంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా దాద�
పార్టీ మారలేదని, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, ఇప్పటికీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలోనే కొనసాగుతున్నానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు.
నియోజకవర్గాల పునర్విభజన అంశంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశం ఎందుకు నిర్వహించిందో �
BRS | రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్(Congress) పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను దగా చేస్తూ కాలం గడుపుతుందని మండల బీఆర్ఎస్ నాయకులు అన్నారు.
KTR | బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్ను ఎందుకు ఖండించడం లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగారు.
‘ప్రజాపాలన - ప్రగతి బాట’ పేరిట జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి నిరసన సెగ తలిగింది.