‘ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే 16 నెలల నుంచి మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడం చాలా బాధకరం. అది కూడా నెలో.. రెండు, మూడు నెలలో, ఆరు నెలలో కాదు... ఎంపీ ఎన్నికలై కూడా 10 నెలలు కావస్తున్నది. మంత్రివర్గ విస్తరణ చేస్తలేరు. క
PM Modi: అధికారం కోసం రాజ్యాంగాన్ని ఓ ఆయుధంగా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆ పార్టీ ముస్లింకు అన్యాయం చేసిందన్నారు. పార్టీ ప్రెసిడెంట్గా ముస్లింను ఎందుకు ప్రకటించలేదన�
Rajagopal Reddy | మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యా�
BRS Party | తెలంగాణ ఉద్యమ నేత స్వరాష్ట్ర సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన వరంగల్ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరోసారి చాటి చెప్పాల్సిన అవసరం వచ్చిందని నియోజకవర�
Kapilavai Dileep kumar | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి ఓ మాజీ ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి వల్లే ఆ మాజీ ఎమ్మెల్సీ పార్టీని వీడినట్లు సమాచారం. మరి ఆ మా
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెకులు పంపిణీ చేశారు.
మూడు ఎస్సీ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తాం.. ఏటా రూ.750 కోట్ల కేటాయిస్తాం.. ఇదీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్లో ప్రకటించిన మ్యానిఫెస్టోలోని ప్రధాన అంశం.
హెచ్సీయూ భూముల వివాదం కాంగ్రెస్ పార్టీలో ఇంటిపోరుకు తెరలేపినట్టు తెలుస్తున్నది. అటు అధిష్ఠానం పంపిన దూతకు, రాష్ట్రంలోని ముఖ్యనేతకు మధ్య ఈ అంశం చిచ్చురేపినట్టు సమాచారం.
బీఆర్ఎస్ రజతోత్సవం.. పాతికేండ్ల సమరోత్సాహమని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న వరంగల్ గడ్డపై నిర్వహించనున్న ఓరుగల్లు జన జాతర కాంగ్ర�
Congress Party: వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. లోక్సభ, రాజ్యసభల్లో ఆ బిల్లు పాసైన విషయం తెలిసిందే. ఆ బిల్లుకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లనున్�
కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్లో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కే కిశోర్గౌడ్, బీఆర్ఎస్ నేతలు నందికంటి శ్రీధర్, రా�
ఢిల్లీ పార్టీల మ్యానిఫెస్టోలు చిత్తుకాగితంతో సమానమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన ‘ఎక్స్' వేదికగా స్పందించారు. అడ్డదారిలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్
ఉస్మానియా యూనివర్సిటీ.. ఇదో విజ్ఞాన భాండాగారం. వందేండ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం. ఓ వైపు విద్యనందించే నేలగా చరిత్ర పుటల్లోకి ఎక్కితే, మరోవైపు విద్యార్థి ఉద్యమాలకు పుట్టినిల్లు.
Congress | జనాభాలో 10శాతం ఉన్న లంబాడాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తామని గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కార్యనిర్వాహక ఆధ్యక్షుడు వెంకట్ బంజారా హెచ్చరి