జిల్లాలో అర్హులైన పేదలకు ఇండ్లు అందేలా చూడాలని రాష్ట్ర మంత్రులకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇండ్లు, భూ భా
కాంగ్రెస్ పార్టీ పేదలపై ప్రతాపం చూపుతున్నదని, కూరగాయలు అమ్మేవారి జీవితాలను కూల్చుతున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాసర్ మం డిపడ్డారు. హనుమకొండ చౌరస్తా వద్ద ఉన్న చిరువ్యా�
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అర్ధరాత్రి కూడా యాక్సెస్ ఉన్నదని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. రాహుల్కు రేవంత్రెడ్డికి మధ
Bank Frauds: గడిచిన 11 ఏళ్ల నుంచి దేశంలో బ్యాంకు మోసాలు పెరిగిపోయినట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించారు. ఫ్రాడ్, ఫేక్లు ప్రభుత్వం రక్తంలో ఇమిడిపోయినట్లు ఆయన ఆరోపించారు.
CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. దీంతో మంత్రి వర్గ విస్తరణ, టీ పీసీసీ పోస్టుల భర్తీ ఆశావహులకు ఆడియాశలు ఎదురయ్యాయి.
మంత్రివర్గ విస్తరణ విషయంలో తన మాట చెల్లుబాటు కాదని సీఎం రేవంత్ రెడ్డికి అర్థమై, అధిష్ఠానానికి సరెండర్ అయినట్టు కాంగ్రెస్ పార్టీలో చర్చ మొదలైంది. ఇన్నాళ్లూ తాను చెప్పినవారికే పదవులు ఇవ్వాలని పట్టుబట
ఉమ్మడి వరంగల్ జిల్లా లో వడ్ల కొనుగోళ్లు సరిగా జరగడం లేదంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. క్రయ, విక్రయాలు ఆలస్యమవుతుండడంతో రైతు ల్లో రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్నదని అసంత�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ నియామకాలపై అంతగా దృష్టి సారించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తిచేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఉద్�
అందాల పోటీలు తెలంగాణలో నిర్వహించడంపై ఆదినుంచీ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇక్కడ రైతులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు హక్కుగా రావ
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ పరిస్థితిపై ఆ పార్టీ అధిష్ఠానం ఓ అంచనాకు వచ్చినట్టున్నది. రోజురోజుకు పరిస్థితి ‘చేయి’దాటిపోతుండటంతో రాహుల్గాంధీ నమ్మినబంటు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్జ్ మీ
నైరుతి రుతుపవనాల రాకతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే దుక్కులు దున్నగా ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెట్టుబడి సాయం అ
కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ముందు అధికారం కోసం ఆరు గ్యారెంటీలు, 420 పచ్చి అబద్ధ్దాల హామీలు కోటలు దాటేలా ఇచ్చి సీటుపై కూర్చున్నాక ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నది.
బీసీ, ఎస్సీ, ఎస్టీల వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధ్వజమెత్తారు. బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘బీసీలు మేలు కొలుపు యాత్ర’ సోమవారం రాత్రి మంథనికి చేరుకోగా, �
చెన్నూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. వారం రోజుల క్రితం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో కాంగ్రెస్ పార్టీ పరిశీలకుల ముందే ఎమ్మెల్యేపై చెన్నూర్ సీనియర్ లీడర్ జడ్పీ మాజీ వైస