కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ మేరకు కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇప్పటికైనా ఇస్తారా? లేదా? అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. మండల కేంద్రంలోని తన నివాసంలో కల్యా�
PACS | అయితే పార్టీ మారు.. లేదంటే ఛైర్మన్ పదవికి రాజీనామా చేయ్.. లేకుంటే అవినీతి ఆరోపణలు.. అధికారుల విచారణలు తప్పవు అంటూ మండల కాంగ్రెస్ నాయకులు ఇతర పార్టీ నేతలపై ఒత్తిడి చేస్తున్నారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ప్రభుత్వ విధానాలు, అధికార పార్టీ నేతల ఆగడాలపై ప్రశ్నించినా, నిలదీసినా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం అర్ధరాత్రి చండూరులో బీఆర్�
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీకి కేరళ రాష్ట్ర బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిసింది. వచ్చే ఏడాది కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆమెకు పూర్తిస్థాయి బా�
అనేక హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ర్టాన్ని చిత్తశుద్ధితో పాలించడం లేదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. గురువారం ఆయన హనుమకొండ బాలసమ
Gadwal | ఎక్కడైన అధికారులు అక్రమ ఇసుక రవాణ చేస్తే వాహనాలను పట్టుకుని కేసులు నమోదు చేస్తారు.. కానీ ఇసుక కొట్టకున్నా అధికారులు ట్రాక్టర్లు సీజ్ చేసి కేసులు నమోదు చేశారంటూ కేటిదొడ్డి మండలానికి చెందిన ఓ బాధితుడ�
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుపై సొంత పార్టీలో వ్యక్తమవుతున్న వ్యతిరేకత గాంధీభవన్ వరకూ చేరింది. సామేలు ఒంటెత్తు పోకడలు, కక్షపూరిత ధోరణితో తాము తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఆ పార్టీ నేతలు
కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టేందుకు బీసీలు సిద్ధం కావాలని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి పిలుపునిచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి రాబోయే స్థానిక స
Congress Party | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శిక్షణ శిబిరం రసాభసగా ముగిసింది.
శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న పార్టీ, అర్ధ శతాబ్దానికి పైగా సువిశాల భారతాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్. గత వైభవాన్ని చూసి మురిసిపోతున్న ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ముంగిట ఉన్నది.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ బోగస్ అని తేలిపోయిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. రేవంత్ సర్కారు పాలనలో రైతులది భరోసాలేని బతుకైందన్నారు.