ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక ఇష్టారాజ్యంగా జరుగుతున్నది. అర్హుల ఎంపికకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీల్లో అందరూ కాంగ్రెస్ పార్టీకి చెందినవారే ఉండడంతో వారికి నచ్చినవారినే ఎంపిక చేస్తున్నారు.
రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయినట్టు గాంధీభవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తన వర్గం ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఉండగా.. టీపీసీ�
‘తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్రెడ్డి.. తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ పార్టీ’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. ఆ దయ్యాన్ని, శనిని ఎలా వదిలించాలన్న దాని పైనే తాము పనిచేస్త
ఆ మలేషియా ఏజెంట్ మీద మన్నువడా.. ఆన్ని నమ్ముకొని వోయినందుకు నా బతుకు పెనం మీంచి పొయ్యిల వడ్డట్టయ్యింది. పొయ్యంటే మతికొచ్చింది, మలేషియాలోని మలాక సిటీనే నా ఇలాక. అక్కడ అల్యూమినియం కంపెనీల పన్జేసేటోన్ని.
కర్ణాటక కాంగ్రెస్లో వర్గ పోరు జరుగుతున్నదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. బంగారం అక్రమ రవాణా కేసులో రాష్ట్ర హోం మంత్రి జీ పరమేశ్వరకు చెందిన విద్యా సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈ�
అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్నదాతను నిలువునా ముంచుతున్నది. వచ్చి 12 నెలలు దాటిన తర్వాత రైతుబంధు పెట్టుబడి సాయాన్ని అందించగా.. అది కూడా అరకొర పంపిణీ చేయడంతో అర్హులైన వేలాది
KTR | కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. దర్యాప్తు సంస్థలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయన్నారు.
భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణమంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ అంశంపై చర్చించేందుకు పార్లమెంట్
గత బీఆర్ఎస్ హయాంలో అన్నదాతలు వ్యవసాయాన్ని పండుగలా చేసు కున్నారు. సీజన్కు ముందే రైతుబంధు పెట్టుబడి సాయం బ్యాంకు ఖాతాల్లో జమ కావడంతో ఎరువులు, విత్తనాలను సకాలంలో సమకూర్చుకునేది. కానీ, 17 నెలల కిందట అధికార
రాష్ట్రంలో ఉద్యోగ, పెన్షనర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించింది. అందుకనుగుణంగా మ్యానిఫెస్టోలో కరువు భత్
Amarachinta | అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. స్థానిక ఎన్నికలు అంటూ ప్రజల్లోకి వెళ్లడానికి ధైర్యం చాలడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొంకనూన్ పల్లె భగవంత్ రెడ్
BRS Party | పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండలంలో జరిగిన అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధమైన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మ�
కాంగ్రెస్ పార్టీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు, పాత నేతల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సమయం, సందర్భం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు, నేతలపై పాత కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. మౌలిక వసతులు సమకూరక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శంకర్పల్లి మున్సిపల్ పరిధి సింగపూర్ వార్డులో గ�