కులగణనతో బీసీల మన్నన పొందాలన్న ప్రయత్నం బెడిసికొట్టిందని, బీసీల జనాభా నివేదికపై వెనుకబడిన వర్గాలు ప్రభుత్వం పట్ల సంతృప్తిగా లేరని ఓ సీనియర్ మంత్రి కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలి�
బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని.. అన్ని చోట్లా గులాబీ జెండా ఎగురవేస్తామని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చా�
Jeevan Reddy | మాటతప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్న పేటెంట్ హక్కు అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు.
BRS Party | రాష్ట్రంలో ఎక్కడికెళ్లిన బీఆర్ఎస్ పాలను కోరుకుంటున్న ప్రజలు.....కాంగ్రెస్ పాలన పై విరక్తి చెందుతున్న జనం.... సొంత పార్టీలోనే అసమ్మతి సెగలు..... ఒకరికొకరికి పొంతన లేని పాలకుల మాటలు....పథకాల పేరుతో హడావుడి తప
హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో గురువారం సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన సీఎల్పీ సమావేశంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫ�
సీఎల్పీ భేటీలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి హల్చల్ చేశారు. రహస్యంగా సమావేశమైన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో అనిరుధ్రెడ్డి కూడా ఒకరు. సీఎల్పీ సమావేశానికి ఆయన కొన్ని పత్రాలు పట్టుకొనిరావడం హాట్�
ట్విటర్ పోలింగ్ ద్వారా కాంగ్రెస్ సెల్ఫ్గోల్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ పోలింగ్లో అధికార కాంగ్రెస్ పార్టీకి అతి స్వల్పంగా ఓట్లు పోల్ కాగా, బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా ఓట్లు పోల్ అయ్యాయి. దీం�
Mallanna | ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కు టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ పీసీసీ క్రమశిక్షణా కమిటీ గురువారం నోటీసులు ఇచ్చింది.
Teenmar Mallanna | పార్టీలో ఉన్న ప్రతిఒక్కరూ పార్టీ లైన్ ప్రకారమే మాట్లాడాలని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. బహిరంగ వేదికలపై పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. కులగణన ప్రతులను ఎమ్మ�
Deputy CM | రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టినట్టు తెలిసింది. రాష్ట్రంలో బీసీల లెకలు తేలిన నేపథ్యంలో జనాభాకు తగ్గట్టుగా తమకు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు మరో మూడు మంత్రి ప
కాంగ్రెస్లో కులాల చిచ్చు రగులుకుంటున్నది. కాంగ్రెస్ సం‘కుల’ సమస్యలో చిక్కుకున్నది. కులగణన పేరిట తమను మోసగించారని బీసీలు, వర్గీకరణ పేరిట వంచించారని దళిత బహుజనులు ఆగ్రహం వ్యక్తంచేస్తుండటంతో ప్రస్తుత�
Delhi Exit Poll 2025 | దేశ రాజధాని ఢిల్లీలో ఓటింగ్ ముగిసింది. 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు 57.70శాతం ఓటింగ్ నమోదైంది. ఓటింగ్ ముగిసిన నేపథ్యంలో పలు సంస్థలను ఎగ్జిట్ పోల్స్ వివరాలన�