గ్రామస్థాయిలో ఉండే చిన్న చిన్న ఉద్యోగులు మొదలుకొని జిల్లా యంత్రాంగాన్ని నడిపే కలెక్టర్ల వరకు అవినీతిలో జలకాలాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఎంతోమంది అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుపడగా.. తాజ�
మండలంలోని బాకారం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ. 5లక్షల నిధులు మంజూరు చేసింది. ఈ గ్రామానికి తహసీల్దార్ గౌతమ్కుమార్ ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్నారు. గ్రామాల్ల
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలను నమ్మక తాము స్థానిక ఎమ్మెల్యేకు ఓటు గెలిపించుకుంటే.. మళ్లీ ఆయన కాంగ్రెస్లో చేరారని, ఆయనకు ఓటేసి తప్పు చేశామని జగిత్యాల రూరల్ మండలంలోని
Jillella Villagers | కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ బీఆర్ఎస్ సీనియర్ నేత, జిల్లెళ్ల మాజీ సర్పంచ్ మాట్ల మధుపై చేసిన ఆరోపణలపై జిల్లెల్ల యువకులు తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల క్రాసింగ్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట కాంగ్ర�
పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా నిలబెట్టాలని శ్రమిస్తున్న కార్యకర్తలకు తీవ్ర నిరాశ ఎదురవుతున్నది. ఎమ్మెల్యే యశస్వినీరెడ్
కాంగ్రెస్ పార్టీలో రెడ్డి వర్గం నేతలదే రాజ్యమని, రెడ్లు, అగ్రకుల నేతలు ఎలాంటి క్రమశిక్షణను ఉల్లంఘించినా వారిపై చర్యలు ఉండవని ఆ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామ్యానికి మీడియా నాలుగో స్తంభం అంటారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు విఫలమైన చోట మీడియా పాత్ర మొదలవుతుంది. ప్రజాస్వామ్య భారతదేశంలో మీడియాది అత్యంత కీలక పాత
Sangareddy | మండల పరిధిలోని బుదేరా గ్రామ శివారులో గల ముంబై జాతీయ రహదారి పక్కన గల ప్రభుత్వ స్థలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ విశ్రాంతి భవనం నిర్మించింది.
Runa Mafi | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు ఏ మాత్రం సంతోషంగా లేరని.. పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ మండల యువ నాయకుడు పోలే అశోక్ డిమాండ్ చేశారు.
Madhu Yaskhi Goud | కాంగ్రెస్ పార్టీపై సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో రెడ్లు, అగ్రకులాల వాళ్లు ఎలాంటి క్రమశిక్షణ ఉల్లంఘన పనులు చేసినా చర్యలు తీసుకోరు అని మధుయాష్కీ తెలిపా�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే సబ్బండ వర్గాలకు అన్యాయం చేసిం�
Putta Madhukar | కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పని చేయలేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు(Putta Madhukar) అన్నారు.