కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందని ప్రభుత్వ మాజీ విప్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
మక్తల్ మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇవ్వాల్సిన గన్ని బ్యాగులలో భారీ మొత్తంలో అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ మక్తల్ నియోజకవర్గ యువజన విభాగం నాయకుల�
‘ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే 16 నెలల నుంచి మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడం చాలా బాధకరం. అది కూడా నెలో.. రెండు, మూడు నెలలో, ఆరు నెలలో కాదు... ఎంపీ ఎన్నికలై కూడా 10 నెలలు కావస్తున్నది. మంత్రివర్గ విస్తరణ చేస్తలేరు. క
PM Modi: అధికారం కోసం రాజ్యాంగాన్ని ఓ ఆయుధంగా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆ పార్టీ ముస్లింకు అన్యాయం చేసిందన్నారు. పార్టీ ప్రెసిడెంట్గా ముస్లింను ఎందుకు ప్రకటించలేదన�
Rajagopal Reddy | మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యా�
BRS Party | తెలంగాణ ఉద్యమ నేత స్వరాష్ట్ర సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన వరంగల్ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరోసారి చాటి చెప్పాల్సిన అవసరం వచ్చిందని నియోజకవర�
Kapilavai Dileep kumar | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి ఓ మాజీ ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి వల్లే ఆ మాజీ ఎమ్మెల్సీ పార్టీని వీడినట్లు సమాచారం. మరి ఆ మా
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెకులు పంపిణీ చేశారు.
మూడు ఎస్సీ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తాం.. ఏటా రూ.750 కోట్ల కేటాయిస్తాం.. ఇదీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్లో ప్రకటించిన మ్యానిఫెస్టోలోని ప్రధాన అంశం.
హెచ్సీయూ భూముల వివాదం కాంగ్రెస్ పార్టీలో ఇంటిపోరుకు తెరలేపినట్టు తెలుస్తున్నది. అటు అధిష్ఠానం పంపిన దూతకు, రాష్ట్రంలోని ముఖ్యనేతకు మధ్య ఈ అంశం చిచ్చురేపినట్టు సమాచారం.