రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? పార్టీలో పరిస్థితి ఎలా ఉంది? సర్కారుపై ప్రజల ఏమనుకుంటున్నారు? ఇలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆరా తీసినట్టుగా తెలుస్తున్నది.
నారాయణపే ట జిల్లా పర్యటనలో ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి ఎన్నో హామీలు ఇస్తారని ఎంతో ఆశతో ఎదురుచూసిన జనానికి నిరాశే ఎదురైంది. ఒక హామీ కూడా ఇవ్వకుండా.. కేవలం రాజకీయ ప్రసంగం మాత్రమే చేసి వెళ్లడంతో ముఖ్యమంత్రి �
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అధికార పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
Congress Party | సీఎం రేవంత్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే గుడ్బై చెప్పారు. గతేడాది మార్చి 6వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన కోనేరు కోనప్ప సంచలన నిర్ణ�
Mayawati: ఢిల్లీలో బీజేపీ గెలవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమని బీఎస్పీ నేత మాయావతి ఆరోపించారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి బీ టీమ్లా కాంగ్రెస్ వ్యవహరించిందన్నారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కౌంట�
మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి మధ్య వర్గపోరు మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా దేశవ్యాప్తంగా ఉన్న రాజీవ్గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ సంస్థ జిల్లాస్థాయి శిక్షణా �
కాంగ్రెస్ పార్టీలో మళ్లీ వర్గపోరు బయటపడింది. మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. దీంతో పార్టీ కార్యకర్తల్లో గందరగోళ పరిస్థితి తలెత్తింది.
Vakiti Srihari | కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు, కార్యకర్తల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అవినీతికి పాల్పడుతున్నరంటూ కాంగ్రెస్ కార్యకర్తలు బహిరంగంగానే విమ�
Gandra Venkataramana Reddy | హత్యా రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకే అలవాటు.. బీఆర్ఎస్ పార్టీ హత్యా రాజకీయాలను ప్రోత్సహించదు అని మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు.
దేశ రాజధానిలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన జంట హత్యల కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్కు మరణ శిక్ష విధించాలని మంగళవారం న్యాయస్థానాన్ని ప్రాసిక్యూషన్ �
బీసీ రిజర్వేషన్ల అంశాన్ని దృష్టి మరల్చడానికి కాంగ్రెస్, బీజేపీ కలిసి డ్రామాలు చేస్తున్నాయని, కులగణన సర్వేలో బీసీల తప్పుడు లెక్కల చర్చను తప్పుదారిపట్టిండానికి మోదీ బీసీనా.. కాదా అన్న చర్చకు సీఎం రేవంత్�
MLC Kavita | ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) లు నాటకాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ నాయకురాలు (BRS leader), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC K Kavita) విమర్శించారు.
New CEC | కొత్త ఎన్నికల ప్రధాన అధికారి (CEC) ఎంపిక కోసం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్న
Sam Pitroda: చైనాను శత్రు దేశంగా చూడవద్దు అని కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా తెలిపారు. ఆ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. చైనాతో వైరం పెట్టుకునే రీతిలో ఇండియా వ్యవహరిస్తునదని, ఆ మైండ్సెట్ను మార్చు�
మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే నిధులు వృథా అవుతాయని, ఆ ప్రాంతంలో దొరికేది నాసిరకం ఖనిజమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్ని�