కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజాహిత యాత్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలతో రెచ్చ
ఇది తాత్కాలిక విరామేనని, ఇక నుంచి విజయమేనని, రానున్న లోక్సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ పార్టీని ప్రజలెవ్వరూ నమ్మరని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం రామాయంపేటలో నిర్వహించ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి పథకం కింద ఇస్తామన్న రూ.లక్ష, తులం బంగారం ఎక్కడ దాచారని, ఇప్పటికీ కేసీఆర్ ప్రభుత్వంలో మంజూరైన చెక్కులనే ఇస్తున్నామని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్య�
ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ టికెట్ తనదేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి నుంచే పోటీచేసి తీరుతానని పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావు స్పష్టంచేశారు. హైదరాబాద్ గాంధీభవన్లో సోమ
రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదం పోవాలంటే మరోసారి నరేంద్రమోదీ ప్రధానిగా ఎన్నికవ్వాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సెక్యులరిజం పదాన్ని అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్�
దేశంలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న రాష్ట్ర శాఖ చేపట్టిన విజయ సంకల్పయాత్రలో భాగంగా ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంతోపాటు కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ ప్రాంతాల్లో రోడ్షో నిర్వహించారు. ఆయా సభల్లో ఆయన మ�
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ కేరళలోని వయనాడ్ సీటును వదిలిపెట్టే అవకాశమున్నది. తెలంగాణ లేదా కర్ణాటకలో ఒక చోట నుంచి బరిలోకి దిగుతారన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
విజయ సంకల్ప యాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కలిసి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలో మూతపడిన చక్కెర
కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించేందుకు పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశంలోనే చరిత్ర సృష్టించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరె�
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నది. తీవ్ర కరువు, అప్పుల బాధతో వందలాది మంది అన్నదాతలు నిలువునా ఉసురు తీసుకొంటున్నారు.
V Hanumantha Rao | రాష్ట్ర కాంగ్రెస్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎంపీ టికెట్ల కోసం చాలా మంది నాయకులు పోటీ పడుతున్నారు. ఆయా ఎంపీ నియోజకవర్గాల్లో ఆశావహులు టికెట్ దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత�