‘కారు వంద స్పీడుతో మళ్లీ దూసుకొస్తుంది. కేసీఆర్ 2001లో పార్టీ పెట్టి 14 ఏండ్ల పాటు ఉద్యమాన్ని 100 కిలోమీటర్ల స్పీడుతో నడిపారు. 2014లో అధికారం చేపట్టి పదేండ్ల పాటు 100 కిలోమీటర్ల స్పీడుతో పోనిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీకి కా ర్యకర్తలే బలం, బలగం అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రవేశపెట్టిన పథకాలతో రాష్ట్రం దే శంలోనే ప్రథమ స్థానంలో నిలిచింద�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే తన నైజాన్ని బయటపెట్టుకుంటున్నది. ప్రభుత్వం, నేతలను ప్రశ్నించినా.. తప్పిదాలకు ఎదురు నిలబడినా దౌర్జన్యాలకు తెగబడుతున్నది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను అమలు చేసే దాకా ఆ పార్టీని వదిలిపెట్టకుండా వెంటాడుతామని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహిస్తున్నదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ప్రత్యేక రాయితీలు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార తెలిపారు.
Congress Party | త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయను అని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నాని, �
మున్సిపాలిటీలో అవిశ్వాసం వేడి మళ్లీ రాజుకుంటున్నది. పాలకవర్గం ఏర్పడి నాలుగేండ్లు పూర్తి చేసుకున్న మరుసటి రోజే అవిశ్వాసంపై చర్చకు తెరలేచింది. కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్పై అవిశ�
Telangana | జనాభా గణన చట్టం-1948 ప్రకారం జనాభా గణన, కులగణన చేపట్టే అధికారం కేంద్రప్రభుత్వానికి మాత్రమే ఉన్నది. ఎలాంటి జనగణన నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు లేవు. ఒకవేళ చేసినా ఆ గణాంకాలకు చట్టబద్ధత �
తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలో, అంతకుముందు నుంచి అదానీని తీవ్రంగా విమర్శించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు దావోస్లో అదే అదానీతో ఎలా వ్యాపార ఒప్పందాలు చేసుకుంటున్నారు
ఆలిండియా బిల్డర్ కన్వెన్షన్లో మంత్రు లు పొంగులేటి, కొమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. సీఎం సమక్షంలో మొదట పొంగులేటి మాట్లాడుతూ.. మీ అందరితోపాటు నేనూ, నా కొలీగ్ కోమటిరెడ్డి కూడా కాంట�
తెలంగాణ రాజకీయాలకు పట్టిన శని రేవంత్రెడ్డి అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి తన భాష మార్చుకోవాలని, కేసీఆర్పై మరోసారి అభ్యంతరకరంగా మాట్లాడితే ప్రజలే నాలుక చ
కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించినందుకు ప్రజలను చెప్పులతో కొడతారా? అని మంత్రులను బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూటిగా ప్రశ్నించారు.