కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి విమర్శించారు. ఆ పార్టీ ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు తెలంగాణ ప్రజలకిచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు, 420 హామీలని తెలంగాణ అసెంబ్లీ తొలి స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి గుర్తు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించిన తొలి బహిరంగ సభలో ఉమ్మడి జిల్లాకు చెందిన దళిత ఎమ్మెల్యేలకు ఘోరమైన అవమానం జరిగింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వహించిన తొలి సభ జనాలకు నిరాశే మిగిల్చింది. తెలంగాణ పునర్నిర్మాణ సభ పేరిట ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్�
రీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎగిరేది బీఆర్ఎస్ జెండానేనని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. ఆచరణకు సాధ్యం కాని, అబద్ధపు హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కనీసం ప్రొటోకాల్ పాటించలేదని కొత్తూరు జడ్పీటీసీ శ్రీలత అన్నారు. బుధవారం ఎస్బీపల్లిలో జడ్పీ నిధులతో నిర్మిస్తున్న అంగన్ వాడీ భవన శంకుస్థాపనకు తనను పిలువకపోపడంప
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు, ఆచరణకు సాధ్యం కానీ హామీలను ఇచ్చి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిందని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్కుమార్ విమర్శించారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తేనే వారికి అధికారం�
రాష్ట్రంలో ఒక పార్టీ ఓడిపోతే ఆ పార్టీ సచ్చినట్టే అయితే, 26 రాష్ర్టాల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదేనని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు.
CM Revanth | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి తన స్థాయిని, హోదాను మరిచి భారత రాష్ట్ర సమితిపై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని బొంద పెడుతాం, బొక్కాబోర్లాపడ్డా బుద్ధిరాలేదు.. అంటూ ఆయన అనుచితంగా మాట్లాడారు. క
జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాల్లో అధికారులు ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన జడ్పీ స్థాయీ సంఘా�
Jagdish Reddy | ఉడుత ఊపులకు, కుక్క అరుపులకు గులాబీ శ్రేణులు దడవవని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించారు. మోదీ సర్కార్ నిర్ణయాలు తీసుక
వాస్తవానికి 1885లో కాంగ్రెస్ పార్టీ స్థాపనలోనే ఫెడరలిజం దృక్పథం ఇమిడి ఉంది. కొద్దిమంది ఉన్నత విద్యావంతులు కేంద్రస్థానంలో ఉండి పార్టీని ఏర్పాటు చేసినా, దానికి దేశవ్యాప్త నిర్మాణాన్ని, స్వభావాన్ని కలిగిం