KC Tyagi | బీహార్లో అధికార మహా కూటమికి జేడీయూ గుడ్బై చెప్పడం దాదాపు ఖరారైంది. సీఎం నితీశ్కుమార్ మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తాజాగా జేడీయూ అధికార ప్రతిన�
Akhilesh Yadav | లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుందని సంకేతాలిచ్చిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్.. ఆ పార్టీకి 11 సీట్లు కేటాయిస్తామని తేల్చేశారు.
నాడు ఉద్యమ సమయంలో తెలంగాణ పక్షాన నిలబడని వ్యక్తులు నేడు బీఆర్ఎస్ను లేకుండా చేస్తామని మాట్లాడుతున్నారు. నిజంగా ప్రజల్లో ఆ పార్టీలపై, వారి నాయకత్వంపై విశ్వాసం ఉంటే ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయరు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటుదామని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ మున్సిపల్తోపాటు అన్ని గ్రామాల్లో ఎన్నికల్లో నిలబడిన ప్రతిఒక్కరినీ కూర్చుండబెట్టి గెలిపిస్తా�
ఒకపక్క అపార రాజకీయ అనుభవం. మరోపక్క ఎక్కువకాలం మంత్రిగా పనిచేసిన రికార్డు, పరిపాలనా అనుభవం ఉంది. మీకు ఎప్పుడు ఏ సూచన, సలహాలు కావాలన్నా అడగండి.. చెబుతా. ప్రభుత్వానికి నావంతుగా సహాయపడుతా.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవుల భర్తీ కాంగ్రెస్లో ముసలం పుట్టించింది. తనకు ఎమ్మెల్సీ ఇవ్వకపోవడంపై టీపీసీసీ వరింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ తీవ్ర మనస్థాపం చెందారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే య�
రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ రాజ్యమా..? లేదా ఖాకీల రాజ్యమా..? అని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస�
ఢిల్లీ స్థాయిలో జెండాలు-ఎజెండాలు వేరంటూ రాద్దాంతం చేస్తాయి. కానీ గల్లీకొచ్చేసరికి గలీజు రాజకీయాలకు పాల్పడుతాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ను ఎదుర్కొనలేక అసెంబ్లీ స్థాయిలోనే కాదు.. చివరకు స్థానిక సంస్థల పరిధు
తెలంగాణ’, ‘రైతుబంధు’ పేర్లను గుర్తుచేస్తే చాలు వెంటనే ప్రజలకు కేసీఆర్ గుర్తుకువస్తారు. రెండు రూపాయలకు కిలో బియ్యం అంటే చాలు ప్రజల కండ్లముందు ఎన్టీఆర్ మెదులుతారు.
ఎన్నికల సందర్భంగా గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆశ జూపిందని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల పక్షాన పోరాడుతామన్నారు.
ఆర్మూర్ మున్సిపాలిటీలో సంక్షోభం నెలకొంది. కొత్త చైర్మన్ను ఎన్నుకోకపోవడంతో పాలన స్తంభించింది. అవిశ్వాసం నెగ్గి 20 రోజులు పూర్తయినా నూతన చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తున్నది. �