బీజేపీతో పొత్తు పెట్టుకునే గతి తమకు పట్టలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మతఛాందసవాద పార్టీతో కలిసి నడవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్�
‘ఓడెక్కే దాకా ఓడ మల్లన్న.. ఓడ దిగినంక బోడి మల్లన్న’ అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. శాసనసభా ఎన్నికలకు ముందు ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించిన ఆ పార్టీ, ఇప్పుడు అమలులో మాత్రం చోద్యం చూస్తున్నది.
Income Tax Department : కాంగ్రెస్ ఖాతా నుంచి ఆదాయ పన్ను శాఖ రూ. 65 కోట్ల బకాయిలను రికవరీ చేసింది. ఆదాయ పన్ను శాఖకు కాంగ్రెస్ రూ. 115 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉండగా ఐటీ శాఖ రూ. 65 కోట్లు రికవరీ చేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన మొదలైనప్పటి నుంచి దుష్ట, దుర్మార్గపు పోకడలకు తెర లేచినట్టు అయ్యింది. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని శివారు ప్రాంత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రస్తుత మేయర్లు, మ�
కాంగ్రెస్ పార్టీ నాయకులు చేతకాని దద్దమ్మలు. అరవై ఏండ్ల పాలనలో పసుపు రైతులను అధోగతి పట్టించిండ్రు. చెరుకు ఫ్యాక్టరీలు బంద్ చేయించిండ్రు. అలాంటి కాంగ్రెస్ దొంగలను రైతులు నమ్మొద్దని నిజామాబాద్ ఎంపీ అ�
కొండంత నమ్మకంతో రేవంత్ రెడ్డిని మల్కాజిగిరి ఎంపీగా గతంలో గెలిపిస్తే రాష్ర్టానికి హామీ ఇచ్చిన నిధులేవీ తీసుకురాలేకపోయారు. ఆ పార్టీలోని మిగతా ఇద్దరు ఎంపీల సంగతి సరేసరి. కానీ బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం ప్�
గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ భూముల లీజు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించ డంతో పాటు, ఆర్టీసీ ఆస్తుల కోసం విలీనమంటూ.. ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ... అధికా�
రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీల్లోని నేతలను పిలిచి మరీ కండువాలు కప్పుతున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మునుగోడులో పరిస్థితి భిన్నంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చ�
హైదరాబాద్కు చెందిన కొందరు లీడర్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే దొంగ చాటున క్యూ లైన్లో నిలబడి కండువా కప్పించుకున్న చలమల్ల కృష్ణారెడ్డి చేరిక చెల్లదని యాదాద్రి భువనగిరి డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీ�
బీఆర్ఎస్పై కక్షతో రైతులకు వచ్చే నీళ్ల విషయంలో అన్యాయం చేయొద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికే రైతులు నీళ్లు, కరెంటు కోసం ఆందోళనలు చేస్తున్నారన�
జార్ఖండ్ ప్రభుత్వంలో మరో ముసలం పుట్టింది. ఇటీవలే ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన చంపయీ సొరేన్కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. సోరెన్ తన క్యాబినెట్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆలంగిర్ ఆలమ్
కాంగ్రెస్ పార్టీని గెలిపించి తప్పు చేశామా! అనే సందిగ్ధంలో పడింది తెలంగాణ సమాజం. అలవికాని హామీలను అమలు చేయలేక సతమతమవుతున్న రేవంత్రెడ్డి సర్కార్ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నది. ఆరు గ్యారెంటీల అమలు దే�
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీని వీడిపోతున్న సీనియర్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది. తాజాగా మధ్యప్రదేశ్కు చెందిన మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నే త కమల్నాథ్, ఆయన కు మారుడు నకు�