Shashi Tharoor | రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ అన్నారు. అతిపెద్ద పార్టీగా నిలిచినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు రాకపోవ
హైకోర్టు స్టేల కారణంగా నిలిచిపోయిన టీచర్ల బదిలీలు, పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి పదవీ బాధ్యతలు స�
మహబూబ్నగర్ మున్సిపాలిటీ పీఠాన్ని అధికార కాంగ్రెస్ చేజిక్కించుకునేందుకు ప్రయత్నా లు చేస్తుండగా, బీఆర్ఎస్ అడ్డుకునేందుకు ప్ర ణాళికలు రచిస్తున్నది. పురపాలక చైర్మన్ పదవి కైవసం చేసుకునేందుకు కావాల�
మహబూబాబాద్ జిల్లా బయ్యారం కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు బహిర్గతమైంది. పార్టీ కార్యాలయం వేదికగా గురువారం రెండు వర్గాలు చేసిన రచ్చ వీధికెక్కింది. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అ�
‘కాంగ్రెస్ అంటే ఇంతేనా..’ అని అనుకొనేలా ఆ పార్టీలో మరోసారి వర్గపోరు వీధికెక్కింది. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు గురువారం బయ్యారం మండలంలోని పార్టీ కార్యాలయం వేదికగా బట్టబయలైంది. ‘నువ్వె�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి మెదక్ జిల్లాలో యథేచ్చగా ప్రొటోకాల్ ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయి. గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాదని ఓడిన కాంగ్రెస్ నాయకులు అధికారిక కార్యక్రమాల్ల�
Ram Madir | రామ మందిరం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్కు అయోధ్య ట్రస్ట్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. రామ మందిరం ఆలయ ప్రారంభోత్సవాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్య�
Ayodhya | ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవం జరుగనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ ఆలయాన్ని ప్రారంభించి, ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ వేడుక కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఆరు నెలల సమయం ఇచ్చామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అవసరమైతే ఆ హామీల అమలు కోసం ప్రభుత్వంపై పోరాడేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు
కాంగ్రెస్ సర్కార్ నెల రోజులుగా నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఇప్పటివరకు పరిష్కరించిన అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.
నా భర్త మల్లేశ్ ఆర్మీలో మాజీ అధికారి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయనను హత్యచేశారు. బీఆర్ఎస్లో చురుగ్గా పాల్గొంటున్నాడని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పనిచేయలేదని కక్షగట్టి భూవివాదం పేరు�
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కానీ ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ ఇవ్వడంలో అధికార యం త్రాంగం, అధికార పార్టీ నాయకులు విస్మరించారని జడ్పీ సర్వసభ్య సమావేశ�
ప్రస్తుత యాసంగి సీజన్కు ఎస్సారెస్పీ రెండో దశ ద్వారా సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం జలాలు విడుదలయ్యాయి. జనగామ జిల్లా కొడకండ్ల మండలం బయ్యన్నవాగు రిజర్వాయర్ వద్ద తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ నీటి ప
2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన వెయ్యి అబద్ధాల కంటే ప్రభావవంతంగా పనిచేసిన నినాదం ‘మార్పు’. దీని ప్రభావం నగరాల్లో పని చేయలేదు, ఎందుకంటే విద్యావంతులైన ఓటర్లు ఆ మార్పును వర్తమాన, గత ప్రభుత్వ�