KCR | చలో నల్లగొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్పై నిప్పులు చెరిగారు. రైతులను చెప్పుతో కొడుతావా..? తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనివ్వరా..? ఎన్ని గుండెల్రా మీకు అని కేసీఆర్ ధ్వ�
Farmers' March | రైతుల గొంతుకను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. పెద్ద సంఖ్యలో రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోకి చేరిన నేపథ్యంలో వారిని రైతులను నగర�
పదేండ్లపాటు కా పాడుకున్న రాష్ట్ర హక్కులను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే కేంద్రంలోని మోదీ సర్కారు కు ధారాదత్తం చేస్తున్నదని నాగర్కర్నూల్ మాజీ ఎ మ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆరోపించారు. �
రాష్ట్రంలో గత ప్రభుత్వ ఆనవాళ్లేవీ లేకుండా చేస్తామని అసెంబ్లీలోనే ప్రకటించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, అన్నట్టుగానే పని మొదలుపెట్టినట్టు కనిపిస్తున్నది. బీఆర్ఎస్పై రాజకీయ కక్షసాధింపు కోసం విల�
దశాబ్దాల పాటు ప్రాజెక్టులను నిర్మించే చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ.. 36 ఏండ్ల పాటు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును నిర్మిస్తే అది కూడా అసంపూర్తే. అట్లాగే 1984లో శంకుస్థాపన చేసిన కల్వకుర్తి ప్రాజెక్టును..
తెలంగాణ జల హక్కులను కృష్ణా బోర్డుకు అప్పగించడాన్ని నిరసిస్తూ 13న నల్లగొండలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నామని, హైదరాబాద్లో ప్రతి నియోజకవర్గం నుంచి ప్రజలు భారీగా తరలిరావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె
అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పే ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్'ను ప్రస్తుతానికి పైలట్ పద్ధతిలోనే ప్రారంభిస్తారు. జిల్లాకు ఒకటి చొప్పున వీటిని ప్రారంభించే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన
కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నది. అందుకు తాజాగా బడ్జెటే నిదర్శనం. బడ్జెట్లో ‘మా ప్రభుత్వం దుబారా వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి �
కాంగ్రెస్ పార్టీలో పార్లమెంటు టికెట్ కుంపట్లు అప్పుడే రాజుకున్నాయి. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో టికెట్ కోసం మహబూబ్నగర్ నుంచి నలుగురు మాత్రమే దరఖాస్తు చేసుకోగా, ఎస్సీ రిజర్వుడు స్థానమైన నా�
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో అసెంబ్లీ వ్యవహారా ల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రవేశ పెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధిం చి
‘విద్య, వైద్యం మా ప్రాధాన్యం. విద్యారంగానికి బడ్జెట్లో నిధుల వాటా పెంచుతాం. మొత్తం బడ్జెట్లో 15 శాతం నిధులను విద్యారంగానికి కేటాయిస్తాం..’ ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ. కానీ, తాజా ఓటాన్ అకౌంట్ బడ్
‘కాంగ్రెస్ పార్టీ పుట్టుక నుంచి మోసం చేయడమే నైజంగా అలవర్చుకుంది. గత ఎన్నికల ముందు అన్ని వర్గాలను మభ్యపెట్టి, మోసపూరిత మాటలతో అనేక హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చింది.
MLA Talasani | ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వందరోజుల్లో అమలు చేయకపోతే కాంగ్రెస్ (Congress ) ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే (MLA) తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.