తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తమ పార్టీ వైఖరి.. ‘తిట్టబోతే అక కూతురు.. కొట్టబోతే కడుపుతో ఉంది’ అన్నట్టు ఉన్నదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కే నారాయణ వ్యాఖ్యానించారు.
నగర శివారులోని కీలకమైన మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో అవిశ్వాస ఘంటికలు మోగుతున్నాయి. మున్సిపల్ చట్టం ప్రకారం నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే మేయర్పై అవిశ్వాసానికి అవకాశం ఉండటంతో పలు
అధికారంలోకి వచ్చిన మొదటి 10 రోజుల్లోనే 30 లక్షల మంది నిరుద్యోగ యువతను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారు నూరు శాతం 420 పార్టీయేనని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాని�
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేయటాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రజలను నమ్మించి గెలవాలి గనుక ఆ పని చేశారనాలి. కానీ, గెలిచిన తర్వాత కూడా అవే అబద్ధాలు కొనసాగించటం ఎందుకన్నది ప్రశ్నగా మారిం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9న రూ. 2లక్షల రు ణమాఫీ చేస్తుంది.. రైతులు బ్యాంకుకు వెళ్లి రుణాలు రెన్యువల్ చేసుకోవాలని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల�
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానాన్ని(ఏబీపీఎస్) తప్పనిసరి చేయడంపై కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మంగళవారం తీవ్రంగ�
ఆర్మూర్ బల్దియా రాజకీయం రసవత్తరంగా సాగుతున్నది. మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతాపై ఇటీవల పలువురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం చేస్తూ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. దీంతో అవిశ్వాస పరీక్ష
Sonia Gandhi | భారత ప్రజాస్వామ్యానికి లౌకికవాదం ఓ మూలస్తంభంలాంటిదని కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ అభివర్ణించారు. సెక్యులర్ అనే పదాన్ని అధికారంలో ఉన్న వారు అవమానించేలా వ్యవహరిస్తున్నారని.. ఫలితంగా సమాజంల
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయమైంది. ఆమె చేరిక కేవలం లాంఛనమే. ఈ వారంలోనే ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు కాంగ్రెస్ వర్గాల విశ్వసనీయ సమాచారం. ఆమెకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ 10 ఏండ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించిందని, ప్రతి ఇంటికీ సంక్షేమం.. ప్రతి ముఖంలో ఆనందం నింపారని రామగుండం తాజా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చంద�
పాత సంవత్సరానికి వీడ్కోలు, కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఏర్పాటుచేసిన వేడుకలు విషాదం నింపాయి. డీజే పాటల విషయంలో తలెత్తిన ఘర్షణ వ్యక్తి ప్రాణాన్ని బలిగొన్నది.