అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన బట్టేబాజ్ కాంగ్రెస్.. 60 రోజుల్లోనే రైతాంగానికి 4 మోసాలు చేసి వెన్నుపోటు పొడిచిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ మోసాల�
కాంగ్రెస్ అబద్ధపు హామీలతో మోసపోయి గోసపడుతున్న తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిలబడాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. బుధవారం జగిత్యాల జిల్లా ధర్మపురిలోని నృసింహ గ�
కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతోనే గద్దెనెక్కిందని, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు పర్చడంలో తాత్సారం చేస్తున్నారని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆరోపించారు. బుధవారం తిమ్మాజిప�
మత సంబంధ విషయాలను రాజకీయం చేయరాదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బుధవారం రాజ్యసభలో ఆయన మాట్లాడారు. కొందరు హిం�
సూర్యాపేట జిల్లా కర్విరాల కొత్తగూడెంలో పది రోజుల కిందట మా పెదనాన్న వర్ధెల్లి రాములు తన 79వ యేట అమరుడయ్యాడు. సాగుబాటుతో పాటు తిరుగుబాటు కూడా జీవన గమనంలో ఓ భాగమేనని చెప్పిన మలితరం మార్క్సిస్టు ఆయన.
PM Modi: భారీ మొత్తంలో భారత భూభాగాన్ని కాంగ్రెస్ పార్టీ శత్రు దేశాలకు అప్పగించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఇవాళ ఆయన రాజ్యసభలో మాట్లాడారు. దేశ సైని�
PM Modi: కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్ నుంచి ఛాలెంజ్ వచ్చిందని, 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 40 సీట్లు కూడా దాటవని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ పేర్కొన్నారని, మీ పార్టీ ఆ 40 సీట్లును కాపాడుకోవాలని
నాటి ఇంద్రవెల్లి కాల్పుల పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదేనని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి విమర్శించారు. దాదాపు 40 ఏండ్ల క్రితం అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఇంద్రవెల్లిలో ఆదివాసీలను బలి
ఖమ్మం జిల్లాలో ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతున్నది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి రెండునెలలు కావస్తున్నా ఇసుక తవ్వకాలు, రవా�
Indravelli | ముఖ్యమంత్రిగా అంజయ్య ఉన్న సమయంలోనే ఇంద్రవెల్లి(Indravelli)లో ఆదివాసులను బలి తీసుకున్నారని, నాటి ఇంద్రవెల్లి కాల్పుల పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదేనని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి(Indrakaran Reddy) అన్�
KCR | భారత రాష్ట్ర సమితికి పోరాటం కొత్త కాదని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. కృష్ణా జలాల పరిరక్షణకు బీఆర్ఎస్ అధినేత నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహబూబ్నగర్, రంగారెడ్డి, ఖమ
Niranjan Reddy | కాంగ్రెస్ పార్టీ రెండు నెలలు అధికారంలో ఉంటేనే ఆంధ్రాకు నీటిని అప్పగించారని.. ఐదేళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రాన్నే అప్పగిస్తారని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర