తాము అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని, భూ మాత పోర్టల్ను ప్రవేశపెడతామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి నూతన పోర్టల్ ఏర్పాటుపై దృ�
ఆరు గ్యారెంటీల పథకాల అమలుకుగాను రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. రేపటి నుంచి జనవరి 6 వరకు గ్రామాలు, పట్టణాల్లో సభలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించనున్నారు.
మాక్లూర్ మండల పరిషత్ అధ్యక్షుడు మాస్త ప్రభాకర్పై పలువురు ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానం చేశారు. మదన్పల్లి ఎంపీటీసీ గోవూరి ఒడ్డెన్న ఆధ్వర్యంలో తొమ్మిది మంది ఎంపీటీసీలు సంతకాలు చేసిన తీర్మాన పత్రాన్�
CM Revanth | ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సాయంత్రం 4 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
75 ఏండ్లలో అధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ, వారిని విమర్శించి అధికారం చేపట్టిన జనతాదళ్, భారతీయ జనతా పార్టీ కానీ కల్పించని మౌలిక వసతులు తెలంగాణలో కేసీఆర్ కల్పించారు.
ఆర్మూర్ కొత్త బస్టాండ్ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం పరిశీలించారు. బస్టాండ్లో ఉన్న మ హిళలను ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉం దని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ �
కారు అదుపు తప్పి శివారెడ్డిపేట చెరువులోకి దూసుకెళ్లిన సంఘటన వికారాబాద్ పట్టణంలో సోమవారం ఉదయం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఐదుగురు పర్యాటకులు స�
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఉద్యోగ నైపుణ్యం కలిగిన రాష్ట్రంగా అగ్రస్థానంలో నిలిచిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ సూచించారు.
MLC Kavitha | కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే నేతలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సనాతన ధర్మాన్ని అవమానిస్తూ మాట్లాడి
కిందటేడాది కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఎం.మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు. 24 ఏండ్ల తర్వాత నెహ్రూ-గాంధీ కుటుంబానికి సంబంధం లేని బయటి వ్యక్తికి ఈ పదవి లభించిందని కొందరు
తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అస్థిత్వాన్ని పెంచడంతో ఆస్తులు కూడా సృష్టించామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ర్టాన్ని విఫల రాష్ట్రంగా చూపెట్టి, రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘శ్వేత పత్రం’లోని డొల్లతనాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక�
రాష్ట్ర ప్రభుత్వ పాలనా కేంద్రమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ సమావేశం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం సచివాలయంలోని తన చాంబర్లో ‘కాంగ్రెస�
హుజూర్నగర్ మోడల్ కాలనీలోని ఇండ్లను మూడు నెలల్లో పూర్తి చేసి అర్హులైన పేదలకు అందజేస్తామని భారీ నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీన