కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు, ఆచరణకు సాధ్యం కానీ హామీలను ఇచ్చి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిందని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్కుమార్ విమర్శించారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తేనే వారికి అధికారం�
రాష్ట్రంలో ఒక పార్టీ ఓడిపోతే ఆ పార్టీ సచ్చినట్టే అయితే, 26 రాష్ర్టాల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదేనని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు.
CM Revanth | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి తన స్థాయిని, హోదాను మరిచి భారత రాష్ట్ర సమితిపై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని బొంద పెడుతాం, బొక్కాబోర్లాపడ్డా బుద్ధిరాలేదు.. అంటూ ఆయన అనుచితంగా మాట్లాడారు. క
జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాల్లో అధికారులు ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన జడ్పీ స్థాయీ సంఘా�
Jagdish Reddy | ఉడుత ఊపులకు, కుక్క అరుపులకు గులాబీ శ్రేణులు దడవవని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించారు. మోదీ సర్కార్ నిర్ణయాలు తీసుక
వాస్తవానికి 1885లో కాంగ్రెస్ పార్టీ స్థాపనలోనే ఫెడరలిజం దృక్పథం ఇమిడి ఉంది. కొద్దిమంది ఉన్నత విద్యావంతులు కేంద్రస్థానంలో ఉండి పార్టీని ఏర్పాటు చేసినా, దానికి దేశవ్యాప్త నిర్మాణాన్ని, స్వభావాన్ని కలిగిం
‘కారు వంద స్పీడుతో మళ్లీ దూసుకొస్తుంది. కేసీఆర్ 2001లో పార్టీ పెట్టి 14 ఏండ్ల పాటు ఉద్యమాన్ని 100 కిలోమీటర్ల స్పీడుతో నడిపారు. 2014లో అధికారం చేపట్టి పదేండ్ల పాటు 100 కిలోమీటర్ల స్పీడుతో పోనిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీకి కా ర్యకర్తలే బలం, బలగం అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రవేశపెట్టిన పథకాలతో రాష్ట్రం దే శంలోనే ప్రథమ స్థానంలో నిలిచింద�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే తన నైజాన్ని బయటపెట్టుకుంటున్నది. ప్రభుత్వం, నేతలను ప్రశ్నించినా.. తప్పిదాలకు ఎదురు నిలబడినా దౌర్జన్యాలకు తెగబడుతున్నది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను అమలు చేసే దాకా ఆ పార్టీని వదిలిపెట్టకుండా వెంటాడుతామని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహిస్తున్నదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ప్రత్యేక రాయితీలు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార తెలిపారు.
Congress Party | త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయను అని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నాని, �