PM Modi: దేశంలో విపక్ష పార్టీలు అధ్వాన్న స్థితికి చేరడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ప్రధాని మోదీ అన్నారు. ఇతర విపక్షాలను ఆ పార్టీ ఎదగనివ్వలేదన్నారు. కుటుంబ పాలనకే ప్రాధాన్యత ఇచ్చిన ఆ పార్
Jagadish Reddy | కాంగ్రెస్ నేతలు దద్దమ్మలని.. అందుకే నాగార్జున సాగర్ ప్రాజెక్టును కేంద్రానికి అప్పజెప్పారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. కేసీఆర్ వస్తున్నాడనగానే ఆ పార్టీ నేతల లాగులు తడుస్తున్నాయన�
‘ఇచ్చిన హామీలు ఎగొట్టే ప్రయత్నం చేస్తున్న సీఎం రేవంత్.. మహాలక్ష్మి పథకం కోసం ఆడబిడ్డలు కండ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు.. కేసీఆర్పై తిట్ల పురాణం బంద్చేసి.. ముందు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట�
Dr Srinivas | తెలంగాణ వైద్యారోగ్యశాఖ మాజీ హెల్త్ డైరెక్ట్ గడల శ్రీనివాస్ సంచలన ప్రకటన చేశారు. 25 సంవత్సరాల ఉద్యోగ జీవితానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజాజీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు వె�
Harish Rao | సీఎం రేవంత్రెడ్డి దగ్గర విషయం లేదని.. అందుకే విషయం చిమ్ముతున్నాడని.. ఆయన అతి తెలివిని బంద్ చేయాలంటూ మాజీ మంత్రి హరీశ్రావు హితవు పలికారు. ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో సిద్�
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య కాంగ్రెస్లోకి వస్తే అడ్డుకుంటామని నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ ఇన్చార్జులు హెచ్చరించారు. శనివారం జనగామ జిల్లా �
ఆదిబట్ల మున్సిపల్ కౌన్సిలర్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అనుచరుడు మర్రి నిరంజన్రెడ్డిని కాంగ్రెస్ పార్ట్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి శనివ�
కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి విమర్శించారు. ఆ పార్టీ ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు తెలంగాణ ప్రజలకిచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు, 420 హామీలని తెలంగాణ అసెంబ్లీ తొలి స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి గుర్తు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించిన తొలి బహిరంగ సభలో ఉమ్మడి జిల్లాకు చెందిన దళిత ఎమ్మెల్యేలకు ఘోరమైన అవమానం జరిగింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వహించిన తొలి సభ జనాలకు నిరాశే మిగిల్చింది. తెలంగాణ పునర్నిర్మాణ సభ పేరిట ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్�
రీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎగిరేది బీఆర్ఎస్ జెండానేనని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. ఆచరణకు సాధ్యం కాని, అబద్ధపు హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కనీసం ప్రొటోకాల్ పాటించలేదని కొత్తూరు జడ్పీటీసీ శ్రీలత అన్నారు. బుధవారం ఎస్బీపల్లిలో జడ్పీ నిధులతో నిర్మిస్తున్న అంగన్ వాడీ భవన శంకుస్థాపనకు తనను పిలువకపోపడంప