ప్రతి ఔషధానికి కాలపరిమితి ఉన్నట్టే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉన్న ఎక్స్పైరీ డేట్ ముగిసిందని, దేశంలో ఇకపై ఆ మందు పనిచేయదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. గురువారం నాగ్పూర్లో నిర�
ప్రజా పాలన పేరిట రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తుందని.. ఇదంతా పార్లమెంట్ ఎన్నికల పరకు కాలయాపన చేసేందుకేనని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి�
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కాసర్లపహాడ్లో బీఆర్ఎస్ నాయకుడు, యువ రైతుపై కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. కాసర్లపహాడ్కు చెందిన మెండె సురేశ్ గ్రామ శివారులోని సొంత భూమిలో డ్రాగన�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హా మీల అమలులో భాగంగా చేపట్టిన ‘ప్రజాపాలన’ ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. ఐదు గ్యారంటీలకు ఒకటే దరఖాస్తు తీసుకున్నారు.
ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం తొలిరోజు సందడిగా సాగింది. ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో అధికారులు గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అబ్దుల్లాపూర్మెట్లో నిర్వ హ
Ayodhya Ram Temple : అయోధ్యకు వెళ్లాలా లేదా అన్న సందిగ్ధంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. జనవరి 22వ తేదీన జరగనున్న ఆలయ ప్రారంభోత్సవానికి వెళ్లాలన్న అంశంపై ఇంకా ఆ పార్టీ నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఏఐసీసీనే తుది ని
అధికారం లేని కాంగ్రెస్ నేతలు అధికారిక సమావేశాల్లో హల్చల్ చేశారు. ప్రజా పాలన కార్యక్రమంపై బుధవారం కొడంగల్లో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని, మ్యానిఫెస్టోలో పేర్కొన్న 412 అంశాలను నెరవేర్చాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మం�
గ్రేటర్ కాంగ్రెస్ నేతలు తీవ్ర సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ గ్రేటర్ పరిధిలో ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోకపోవడంతో మంత్రివర్గంలో గ్రేటర్ బెర్త్ను భ
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతోపాటు హామీలన్నింటినీ అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నర్సింగ్పల్లిలో ది లివింగ్ క్రైస్ట్ చర్చిలో బుధవారం నిర్వహించిన క
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రజా పాలన సభల్లో పాల్గొని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.
తాము అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని, భూ మాత పోర్టల్ను ప్రవేశపెడతామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి నూతన పోర్టల్ ఏర్పాటుపై దృ�
ఆరు గ్యారెంటీల పథకాల అమలుకుగాను రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. రేపటి నుంచి జనవరి 6 వరకు గ్రామాలు, పట్టణాల్లో సభలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించనున్నారు.
మాక్లూర్ మండల పరిషత్ అధ్యక్షుడు మాస్త ప్రభాకర్పై పలువురు ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానం చేశారు. మదన్పల్లి ఎంపీటీసీ గోవూరి ఒడ్డెన్న ఆధ్వర్యంలో తొమ్మిది మంది ఎంపీటీసీలు సంతకాలు చేసిన తీర్మాన పత్రాన్�